మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూరు పట్టణంలో అభివృద్ధి పనుల జాతర మొదలైంది. కనీవినీ ఎరగని రీతిలో పట్టణంలో పలు అభివృద్ధి పనులకు మంగళవారం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శ్రీకారం చుట్టారు. తొ�
జనగామ : దేశంలో అంబేద్కర్ తర్వాత అంతగా దళితుల గురించి ఆలోంచి, వారి కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా దళిత బంధు అనే పథకాన్ని ప్రారంభించిన ఘతన సీఎం కేసీఆర్కే దక్కుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎ�
హైదరాబాద్ : వావిలాల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుంటున్నాను. పాఠశాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ధన వంతులు సైతం ఈ పాఠశాలకే వచ్చే విధంగా మార్చుకుందామని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎ�
వరంగల్ : తెలంగాణలోనే ఉపాధి, ఉద్యోగావకాశాలు ఎక్కువ . సీఎం కేసీఆర్, కేటీఆర్ల కృషితోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. డీఆర్డీఏ హనుమకొండ
హనుమకొండ : హనుమకొండలో ఎంసీఏ చదువుతున్న యువతిని ప్రేమ పేరుతో వెంట పడుతూ ఓ యువకుడు గొంతు కోసిన సంఘటనపై పంచాయతీరాజ్ శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలకు క
హైదరాబాద్ : వేసవిలో ప్రజలకు ఎలాంటి సమస్యలు లేకుండా నూటికి నూరు శాతం సురక్షిత మంచి నీటిని అందించాలి. సీఎం కేసీఆర్ లక్ష్యానికి అనుగుణంగా పని చేయాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారు
వరంగల్ : టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ జిల్లాలో రేపు(బుధవారం) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో నర్సంపేటను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ
మహబూబాబాద్ : రాష్ట్రంలో దళితులకు మంచి రోజులు వచ్చాయని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. జిల్లా కేంద్రంలో దళితబంధు లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో కలిసి ఆమె దళితబంధు యూనిట్�
మహబూబాబాద్ : జిల్లా కేంద్రంలోని ఏరియా హాస్పిటల్లో WELLS FARGO, UNITED WAY స్వచ్ఛంద సంస్థల సహకారంతో 70 లక్షల రూపాయల వ్యయంతో క్రిటికల్ కేర్, కొవిడ్ రోగుల చికిత్స కోసం నిర్మించిన అత్యాధునిక 36 పడకల భవనాన్ని మంత్రులు సత్యవతి
మహబూబాబాద్ : జిల్లాలోని తొర్రూర్ డివిజన్ కేంద్రంలో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్