వరంగల్ జిల్లాలో ఎక్సైజ్శాఖ పనితీరు తీవ్ర విమర్శలకు తావిస్తున్నది. ఎనిమిది నెలల నుంచి ఈ శాఖకు రెగ్యులర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ (ఈఎస్) లేరు. ఈ నెల ఒకటి నుంచి ఈఎస్గా ఇన్చార్జి బాధ్యతలను కూడా ప్రభుత�
మంగపేట మండలం తిమ్మంపేట వద్ద భారీగా గంజాయి పట్టివేత వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పీ సంగ్రాం సింగ్ జీ పాటిల్ మంగపేట మండలం తిమ్మంపేట వద్ద భారీగా గంజాయి పట్టివేత వివరాలు వెల్లడించిన ములుగు ఎస్పీ సంగ్రా�
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పట్టణంలోని పలు వార్డుల్లో పర్యటన పరకాల, నవంబర్ 15 : పరకాల పట్టణ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేయనున్నట్లు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. సోమవారం తెల్లవారు జామున మున్సిపాల�
మంత్రి ఎర్రబెల్లి | జిల్లాలోని రాయపర్తి మండలంలో గల ఆర్ అండ్ ఆర్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి | రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం మరింత చేయూతనిస్తున్నదని గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.
మంత్రి ఎర్రబెల్లి | నిరుపేద సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. సోమవారం రాయపర్తి మండల కేంద్రంలోని
Minister Eshwar | నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తండ్రి పెద్ది రాజిరెడ్డి (89) ఈ నెల 14న అనారోగ్యంతో కన్నుమూశారు. శనివారం సుదర్శన్ రెడ్డి స్వగ్రామం వరంగల్ జిల్లా నల్లబెల్లిలో రాజిరెడ్డి దశదిన కర్మ జరిగిం
వరంగల్ రూరల్ : ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ విషాద సంఘటన వరంగల్ రూరల్ జిల్లా ఖానాపురం మండలంలోని మానుబోతులగడ్డ గ్రామ శివారులో చోటుచేసుకుంది. అన్వర్ పాషా(50) అనే ప్రభుత్వ �
ఎమ్మెల్యే ఆరూరి | నాలుగో విడత పల్లె ప్రగతిలో కార్యక్రమంలో భాగంగా వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మొక్కలు నాటారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని ఖానాపూర్ మండలం బుధరావుపేట శివారులో జాతీయ రహదారిపై నిర్మాణంలో ఉన్న కల్వర్టులో పడి ద్విచక్ర వాహనదారుడు సామీల్ (22) మృతి చెందాడు.