ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఇసుక లారీ | ఇసుక లారీ అదుపుతప్పి ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో 20 మందికి గాయాలయ్యాయి. వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం మందారిపేట శివారులో శనివారం ఈ దుర్ఘటన జరిగింది.
ఇసుక లారీ| జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని దామెర మండలం ఒగ్లాపూర్ వద్ద జాతీయ రహదారిపై ఓ ఆటోను ఇసుక లారీ ఢీకొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ప్రయాణీకుల్లో ఇద్దరు మృతి చెందారు.
వరంగల్ రూరల్ : నర్సంపేటలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్(సీహెచ్సీ)లో రాబోయే రెండు రోజుల్లో మరో 20 ఆక్సిజన్ పడకలు అందుబాటులోకి రానున్నాయి. కొవిడ్-19 రోగులకు అత్యవసర చికిత్స అందించేందుకు ఈ మేర
వరంగల్ రూరల్ : జిల్లాలోని పర్వతగిరి మండలంలో అర్హులైన కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ ఆదివారం రూ.91.10 లక్షలను పంపిణీ చేశారు. మొత్తం 91 మంది లబ్దిదారులకు ఎమ్�
వరంగల్ రూరల్ : జిల్లాలోని వర్ధన్నపేట మండలం దమ్మన్నపేట గ్రామంలో విషాద సంఘటన చోటుచేసుకుంది. కొవిడ్-19తో వృద్ధ దంపతులు మృతిచెందగా వారి కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. రిటైర్డ్ స్కూల్ టీచ
క్రైం న్యూస్ | అక్రమంగా గంజాయి స్మగ్లింగ్ కు పాల్పడుతున్న ఓ మహిళతో సహా ముగ్గురు ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ , వర్ధన్నపేట పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు.
నాడు సాగునీరు లేక సాగని ఎవుసంపనుల్లేక పట్టణాలకు వృత్తిదారుల వలసపొట్టకూటి కోసం అక్కడా నానా కష్టాలుస్వరాష్ట్రంలో లింగాలఘనపురం సస్యశ్యామలంఊపిరిలూదిన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలుగోదావరి జలాలతో నిండ�
వరంగల్ చౌరస్తా, మార్చి 31: వరంగల్ అర్బన్ జిల్లా వ్యాప్తంగా ఉన్న రేడియాలజీ సెంటర్లు, డయాగ్నొస్టిక్ సెంటర్లు, నర్సింగ్ హోమ్లలో తనిఖీలు చేసేందుకు వరంగల్ అర్బన్ జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ కే లలితా�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఎనిమిది మంది మృతి చెందారు. రైలు కిందపడి, బైక్ అదుపుతప్పి, మనస్తాపంతో ఉరేసుకుని మృతి చెందారు. ఆయా ఘటనల్లో మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరక�
పాతకక్షల నేపథ్యంలో వ్యక్తిపై కత్తితో దాడితీవ్రగాయాలతో దవాఖానలో చేరిన తిరుపతికేసు నమోదు చేసిన పోలీసులు పలిమెల, మార్చి 30 : నన్ను జైలుకు పంపిస్తావా? నీ అంతు చూస్తా.., అంటూ కత్తితో వ్యక్తిపై దాడికి పాల్పడిన ఘట