దసరా వస్తున్నదంటే ప్రజలంతా కొత్తకొత్త ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంటారు. ఈ సీజన్లో స్పెషల్ ధమాకా పేరిట ధరలు తగ్గుతాయన్న ఆశతో వాహనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతారు
‘సినీరంగంలో సక్సెస్ పర్సంటేజ్ చాలా తక్కువ. ఒక సినిమా తీసి హిట్ కొడదామంటే కుదరదు. ఫలితాలతో సంబంధం లేకుండా మంచి కథలతో సినిమాలు చేయాలన్నదే నా లక్ష్యం’ అన్నారు విజయ్పాల్ రెడ్డి అడిదల. అంకిత్ కొయ్య, నీల�
కేంద్రంలోని ఎన్డీయే పాలనలో ధరాఘాతంతో పేద, మధ్యతరగతి ప్రజల జీవనం అస్తవ్యస్థమైంది. ద్రవ్యోల్బణం నియంత్రణలో మోదీ సర్కారు వైఫల్యం.. సామాన్యుడి బతుకు చిత్రాన్ని ఛిద్రం చేస్తున్నది.
పైకి ఎగబాకలేక, కిందకు దిగజారలేక నడుమన పడి నలిగేది అనే నిర్వచనం ఇప్పుడు మధ్యతరగతికి సరిపోదు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో వినిమయంలో ప్రధాన వాటా ఈ వర్గానిదే. ఆదాయంలో ఎంతోకొంత మిగులు ఉండే వర్గమిది. అయితే ఆ ఆదాయాన
Arvind Kejriwal | దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) బుధవారం మేనిఫెస్టో విడుదల చేసింది. మధ్యతరగతి వర్గాలపై తాము దృష్టి సారించినట్లు ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్
దైనందిన జీవితంలో సత్యం అనిపించిన ఎన్నో విషయాలు ఆర్థిక సూత్రాల్లో అంతగా ఇమడవు! ఓ మధ్యతరగతి మనిషికి పొదుపు అంటే... ఖర్చులు తగ్గించుకోవడం వరకే ఆలోచిస్తాడు.
ఐదు శాతం వడ్డీరేటుపై రూ.25 లక్షల వరకూ మధ్యతరగతి వర్గ ప్రజలకు ఇండ్ల కొనుగోలుకు రుణం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని నారెడ్కో అధ్యక్షుడు జీ హరిబాబు కోరారు.
Jairam Ramesh : కంపెనీల కంటే వ్యక్తులే అధికంగా పన్ను చెల్లిస్తున్నారని ఇటీవల పన్ను వసూళ్ల గణాంకాల్లో వెల్లడైన విషయాన్ని ప్రస్తావిస్తూ మోదీ సర్కార్ లక్ష్యంగా కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ విమర్శలు గుప్�
Personal Finance | ఉద్యోగం చేయకపోయినా.. ఐదేండ్లపాటు కుటుంబాన్ని పోషించగలిగే స్థితికి చేరుకున్నారంటే మీరు ఓ మోస్తరు ధనవంతులు అయినట్టే. అంటే, నగదు కూడబెట్టడంతోపాటు స్థిరచరాస్తుల ద్వారా ఎంతోకొంత రాబడి సమకూర్చుకోవడం
మధ్యతరగతి ప్రజల షాపింగ్ కేంద్రంగా నగరంలో పలు ప్రాంతాలు ఇప్పటికే పేరొందాయి. నిజాం కాలం నుంచి అవి వీధి వ్యాపారుల కేంద్రాలుగా పరిఢవిల్లుతున్నాయి. ముత్యాలను రోడ్లపై కుప్పలుగా పోసి అమ్మిన చరిత్ర హైదరాబాద్
Study Abroad | విదేశీ చదువులంటే గతంలో సంపన్నవర్గాలకు మాత్రమే పరిమితం. పేద,మధ్య తరగతి వాళ్లు ఆ దిశలో ఆలోచనే చేసేవాళ్లుకాదు. కానిప్పుడు ట్రెండ్ మారింది. విదేశీ చదువుల బాట పడుతున్నవారిలో అత్యధికులు మధ్యతరగతి వర్గ�
రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లలో అన్ని రంగాలతోపాటు అత్యంత ప్రధానమైన విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తూ పేద, మధ్య తరగతి వర్గాలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్నది. గురుకుల పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలల ఏర్
Joe Biden | వచ్చే ఏడాది అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో మధ్యతరగతి అమెరికన్లను ఆకట్టుకునేందుకు అధ్యక్షుడు జో బైడెన్ వ్యూహం సిద్ధం చేశారు. 44 రాష్ట్రాల్లో కొత్త కొలువులకు డిగ్రీ అవసరం లేదని ప్రకటించనున్నార
ధరల మంట, పన్ను పోట్ల నుంచి ఉపశమనం కోసం మధ్యతరగతి ప్రజలు కేంద్ర బడ్జెట్ 2023వైపు ఆశగా చూస్తుండగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు.