మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, పెండింగ్ బిల్లులు, వేతనాల కోసం ఈ నెల 28న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాని జయప్రదం చేయాలని తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ (సీఐటీయూ) జిల్లా �
మధ్యాహ్న భోజన పథకం (పీఎం పోషణ్ యోజన)లో భాగంగా సర్కారు బడుల్లో కిచెన్ కమ్ స్టోర్స్ నిర్మాణంలో తెలంగాణ అత్యంత వెనకబడి ఉంది. వెనకబాటుకు కేరాఫ్ అడ్రస్ అయిన బీహార్ కన్నా దీనస్థితిలో మనరాష్ట్రం ఉండటం గ�
ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు మూడు నెలలుగా పెండింగ్లో ఉన్న క్రమంలో ఏజెన్సీ కార్మికులు పథకాన్ని ఎలా కొనసాగించాలని ఆందోళన చెందుతున్నారు. మధ్యాహ్న భోజన పథకం బి�
Mid-day meals | ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం భోజనం పెట్టాలని తహసీల్ కార్యాలయం ఎదుట పీడీఎస్యూ విద్యార్థులు తహసీల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా చేపట్టారు.
మధ్యాహ్న భోజన పథకం లోపాలపై ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ)స్పందించింది. నమస్తే తెలంగాణలో మెయిన్లో బుధవారం ‘కడుపునిండా బువ్వపెడ్తలేరు’ శీర్షిక
రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు కొత్త మెనూను అట్టహాసంగా ప్రకటించిన కాంగ్రెస్ సర్కారు.. సరిపోను నిధులు మాత్రం ఇవ్వడం లేదు. దీంతో కొత్త మెనూ ఎక్కడా అమలుకు నోచడంలేదు.
పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం కొత్త పథకమేం కాదు. అమెరికాలోని నేషనల్ స్కూల్ ఆఫ్ లంచ్ యాక్ట్ ప్రకారం ఆ దేశంలోని అన్ని స్కూళ్లలో ఇలాంటి పథకం అమలులో ఉన్నది. 1960లోనే తమిళనాడులో కామరాజు ప్రభుత్వం ఇలాంటి పథకాన�
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని నివారించేందుకు, ఆకలితో విద్యార్థులు అలమటించకుండా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిం�
సిరిసిల్ల గీతానగర్ పాఠశాల రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే అతి పెద్ద స్కూల్.. దాదాపు వెయ్యి మంది పిల్లలు.. బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఈ బడిని కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దగా, ఆదర్శంగా మారింది.
ఐదు నెలలుగా మధ్యాహ్న భోజన బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యం.. గుడ్డు బిల్లు ల చెల్లింపులు లేదు.. నాణ్యత లోపించిన బియ్యం పంపిణీ.. ఇలా ఇవన్నీ చూస్తుంటే మధ్యాహ్న భోజన పథకం కష్టమేనని విద్యార్థుల తల్లిదండ్రులు అ
తమకు రావాల్సిన బకాయిలు సకాలంలో చెల్లించకపోవడంతో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నెలల తరబడి నిధులు కేటాయించకపోవడంతో ఆర్థికంగా భారమవుతున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్న భోజన పథకం నిర్వహణకు సంబంధించిన బిల్లులు నెలల తరబడిగా పెండింగ్లో ఉన్నాయి. ఫలితంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ ప్రశ్నార్థకంగా మారుతున్నది.
Maharashtra | మహారాష్ట్రలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు సమాచారం. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్ర�
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు విద్యాశాఖ రూ. 137. 4కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం మూడు వేర్వేరు జీవోలను జారీ చేశారు.