Maharashtra | మహారాష్ట్రలో భారీ కుంభకోణం వెలుగు చూసింది. భవన నిర్మాణ కార్మికుల కోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథకంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగినట్టు సమాచారం. దీంతో వచ్చే నెల నుంచి ఈ పథకాన్ని నిలిపివేయాలని ప్ర�
రాష్ట్రంలో మధ్యాహ్న భోజన పథకం అమలుకు విద్యాశాఖ రూ. 137. 4కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ శుక్రవారం మూడు వేర్వేరు జీవోలను జారీ చేశారు.
మధ్యాహ్న భోజన కార్మికులకు రాష్ట్ర సర్కార్ తీపి కబురు అందించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో మూడు రెట్లు పెంచిన గౌరవ వేతనాన్ని ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు మంత్రి సబితారెడ్డి ప్రకటించడంతో కార్మికులు ఆనందం వ్య�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి, విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచడానికి ప్రభుత్వం అనేక రకాల చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ పాఠశాలలకు ఎక్కువగా పేద విద్యార్థులు వస్తుంటారని, వారి ఆకలి తీర్చడానికి, డ్రాపౌట్
Government Schools | పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భా�
ప్రభుత్వ కార్యక్రమాలు, సభల సమయంలో ఒక్కో ప్లేటు భోజనానికి రూ.7 వేల వరకు ఖర్చు పెట్టే బీజేపీ సర్కారుకు బడి పిల్లలు తినే భోజనం చార్జీలను పెంచేందుకు మనసు రావడంలేదు.
రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వీరికి చెల్లించే గౌరవ వేతనాన్ని మూడు రెట్లు పెంచిం ది. ప్రస్తుతం నెలకు రూ.వెయ్యిగా ఉన్న గౌరవ వేతనాన్ని రూ.3 వేలు చేసింది.
మెనూ ప్రకారం మధ్యాహ్న భోజనం పెట్టాలి ప్రభుత్వ బడుల్లో విద్యాబోధనపై విద్యార్థుల తల్లిదండ్రుల తో ప్రత్యేక సమావేశాలు రామాయంపేట/ చేగుంట, ఆగస్టు 27 : ప్రభుత్వ పాఠశా లల్లో ఉపాధ్యాయులు చేపడుతున్న విద్యాబోధన, ఆం�
మధ్యాహ్న భోజన పథకంపై యోగి సర్కారు శీతకన్ను మూడు నెలలుగా నిధుల విడుదలను నిలిపేసిన ప్రభుత్వం మధ్యాహ్న భోజన నిధులు ఇతర కార్యక్రమాలకు మళ్లింపు పిల్లల ఆకలి బాధలు చూడలేక సొంత డబ్బు వెచ్చిస్తున్న టీచర్లు లక్�
ఢిల్లీ , మే 29; మధ్యాహ్న భోజన పథకానికి అవసరమయ్యే వ్యయాన్ని ప్రత్యక్ష నగదు బదిలీ (డిబిటీ) ద్వారా అర్హులైన 11.8 కోట్ల మంది పిల్లలకు నగదు సాయం చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర విద్యాశాఖ మంత్రి ర�