కేంద్రంలోని బీజేపీ సర్కార్ భారత క్రికెట్ జట్టుతోపాటు దేశంలోని పలు సంస్థలను కాషాయీకరిస్తున్నదని (Saffron Colour) పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Benarjee) విమర్శించారు. భారత క్రికెట్ జట్టు (Indian Cricket team) సభ్యు
రాయదుర్గం నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు నిర్మితమవుతున్న మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 14 స్టేషన్లు ఉండేలా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు.
ఢిల్లీ మెట్రో స్టేషన్లలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మద్యం షాపులను ఓపెన్ చేసింది. కరోల్బాగ్, రాజౌరి గార్డెన్, ద్వారకా, ముంద్క, శివాజీ పార్క్, సుల్తాన్పురి, సుభాష్ నగర్, బదార్పూర్ మెట్రో స్టేష�
మహిళల భద్రత కోసం రాచకొండ షీ టీమ్స్ ప్రతి రోజూ 21 డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి.81 హాట్ స్పాట్లలో 7 షీ టీమ్స్ బృందాలు మహిళల రక్షణకు నిరంతరం గస్తీని నిర్వహిస్తున్నాయి. కాలేజీలు, ట్యుటోరియల్స్, షాపి
కీవ్: ఉక్రెయిన్ రాజధాని కీవ్పై గురువారం రష్యా వైమానిక దాడులు స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ దాడుల నుంచి తప్పించుకునేందుకు ప్రజలు ప్రాణ భయంతో అండర్గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో దాచుకుంటున్�
రష్యా ఉక్రెయిన్పై బాంబులతో విరుచుకుపడుతోంది. ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటిస్తున్నట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు. అయితే రష్యా తమపై కచ్చితంగా దాడులకు దిగుతుందని ముందే గ్రహించి�
సిటీబ్యూరో, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ): మెట్రో స్టేషన్ల వద్ద ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఎల్అండ్టీ మెట్రో అధికారులు చర్యలు చేపట్టారు. మూడు కారిడార్లలో ఉన్న 65 మెట్రో స్టేషన్లలో ప్రయాణ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం నుంచి అన్ని కార్యాలయాలు, షాపులు, మార్కెట్లు తెరుచుకున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ మెట్రో రైళ్లలో రద్దీ బాగా పెరిగింది. దీంతో పలు మెట్రో స్టేషన్ల వద్ద ప్రయ�