ఇరాన్ రాజధాని టెహ్రాన్ వీధులు నిర్మానుష్యంగా మారాయి. వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. కమ్యూనికేషన్ వ్యవస్థ స్తంభించిపోయింది. బాంబుల నుంచి రక్షణ కల్పించే వ్యవస్థలు సామాన్య పౌరులకు లేవు.
నగరంలో ఫస్ట్-లాస్ట్ మైల్ కనెక్టవిటీ అనేది పరిహాసంగా మారింది. ప్రధాన మార్గాల గుండా పోతున్న మెట్రోను.. కాలనీలు, ఇతర ప్రాంతాలకు అనుసంధానం చేస్తూ ఫీడర్, పబ్లిక్ ట్రాన్స్పోర్టు సేవలను తీసుకువచ్చే కార్య
మెట్రోతో మన యాత్రి యాప్ జట్టు కట్టింది. నగరంలోని 57 మెట్రో స్టేషన్ల చుట్టు పక్కల ప్రాంతాల నుంచి మెట్రో ప్రయాణికులు చేరుకునేలా మన యాత్రి ఓపెన్ మొబిలిటీ యాప్ సేవలను అందించనుంది.
మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న పేదలు, మధ్యతరగతి ప్రజల ఇండ్లు కూలుస్తున్న అధికారులు అదే పరిధిలో ఉన్న ఇమ్లిబన్ బస్ డిపో, మెట్రో స్టేషన్లను కూల్చివేస్తారా? అని నివాస హక్కుల ప్రచార పరిరక్షణ సంస్థ ప్రతినిధు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టులో రవాణా ఆధారిత అభివృద్ధి (ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్-టీవోడీ)కి ప్రాధాన్యత లేకుండా పోతోంది. ముఖ్యంగా మెట్రో రైళ్లలోనే ప్రయాణం చేస్తూ ఆయా స్టేషన్లలో షాపింగ్�
రోజురోజుకూ ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నా మెట్రో సర్వీసులను పెంచేందుకు మాత్రం ఎల్అండ్టీ ససేమిరా అంటున్నది. అందుబాటులో ఉన్న మెట్రో కోచ్లతోనే నెట్టుకు వస్తున్నది తప్ప, కొత్త కోచ్లను తీసుకువచ్చేందుక
వాణా ఆధారిత అభివృద్ధి అన్న నినాదానికి ఎల్ అండ్ టీ మెట్రో స్వస్తి పలుకుతోంది. సమగ్ర రవాణా వ్యవస్థతో అత్యంత మెరుగైన అభివృద్ధి సాధించవచ్చన్న లక్ష్యంతో చేపట్టిన రవాణా ఆధారిత అభివృద్ధికి తూట్లు పొడుస్తూ ..
Hyderabad | తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగుల పోరాటం కొనసాగుతూనే ఉంది. నిరుద్యోగుల పోరాటం పట్ల పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ నుంచి దిల్సుఖ్నగర్ మెట్రో వరకు పో�
వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో..
వరుసగా మూడు రోజుల సెలవులు, ఎన్నికల హడావిడి ముగియడంతో మంగళవారం తెల్లవారు జాము నుంచే నగరంలో మెట్రో సర్వీసుల కోసం క్యూ కట్టారు. తెలుగు రాష్ర్టాల్లో ఎన్నికల ప్రక్రియ ముగియడంతో.. హైదరాబాద్కు వచ్చే వారితో పా�
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ ప్రాజెక్టు. ఎంతో దూర దృష్టితోనే సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)కు రూపకల్పన. ఎన్నో అడ్డంకులను ఎదుర్కొని అందుబాటులోకి..
మెట్రో స్టేషన్లలో టాయిలెట్ల వినియోగానికి చార్జీలు వసూలు చేస్తుండటంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. గాలిబే విశాల్ అనే నెటిజన్ మెట్రో స్టేషన్లలో టాయిటెల్ను ఉపయోగించుకునేందుకు డబ్బులు వసూలు చేయడం ఆప�
మహిళలు, బాలికలను వేధింపులకు గురిచేస్తే కఠిన చర్యలు తప్పవని రాచకొండ పోలీసు కమిషనర్ తరుణ్జోషి హెచ్చరించారు. మహిళల భద్రత కోసం రాచకొండ పరిధిలో షీటీమ్ బృందాలు నిరంతరాయంగా పనిచేస్తున్నాయని, వేధింపులు ఎదు
మెట్రో స్టేషన్లలో పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్న పాత నేరస్తుడిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి రూ.16 లక్షల విలువైన 20 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఎల్బ�