Telangana | ‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' ఇదీ.. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రధాని మోదీ వల్లెవేస్తున్న మంత్రం. కానీ తెలంగాణ రాష్ట్రం విషయంలో ఇది కేవలం నినాదానికే పరిమితమైంది.
మూసీ సుందరీకరణ పనులు, మెట్రో రైలు ప్రాజెక్టుల కోసం కేంద్రం నిధులు ఇవ్వకపోయినా పూర్తి చేసి తీరుతామని మంత్రి శ్రీధర్బాబు స్పష్టంచేశారు. ‘సుచిత్ర-కొంపల్లి, అల్వాల్-శామీర్పేట ప్రాంతాల మెట్రో వివరాలు ఏవ�
ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ సాగించిన పోరాటాల ఫలితంగానే మెట్రో రైలు ప్రాజెక్టును జేబీఎస్ నుంచి శామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ వరకు విస్తరించేందుకు ప్రభ త్వం నిర్ణయం తీసుకున్నదని బీఆర్ఎస్ ఎ
గత కొంతకాలంగా మేడ్చల్ మెట్రో సాధన సమితి సాగించిన పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం దిగివచ్చింది. నార్త్ హైదరాబాద్ ప్రాంతానికి మెట్రో రైలు నిర్మించాలంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు చేసిన డిమ
చెన్నై మెట్రో రైల్ ప్రాజెక్టు ఫేజ్-2లో భాగంగా మూడు కారిడార్ (నడవా)లు నిర్మించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం సమావేశమైన కేంద్ర మంత్రివర్గం పలు కీలక న�
‘మేమూ మనుషులమే. హైదరాబాద్లో నివాసం ఉంటున్నవాళ్లమే. లేని ఫోర్త్ సిటీ కోసం 40 కి.మీ మేర మెట్రోమార్గాన్ని నిర్మిస్తున్నారు. అలాంటిది ఉత్తర హైదరాబాద్లోని సుచిత్ర, మేడ్చల్, అల్వాల్, శామీర్పేట ప్రాంతాలకు
CM Revant Reddy | హైదరాబాద్లో ఆక్రమిత చెరువులు, నాలాలతో పాటు మూసీ పరివాహక ప్రాంతంలో నివసించే అర్హులైన పేదల వివరాలను సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పాత నగరం మెట్రో అలైన్మెంట్ మారింది. మొదటి దశ మెట్రో రైలు ప్రాజెక్టులో జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్ మీదుగా ఫలక్నుమా వరకు నిర్మించాల్సిన మెట్రో కారిడార్ను తాజాగా చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.
ప్రపంచంలోనే అతి పెద్ద పబ్లిక్-ప్రైవేటు-పార్ట్నర్షిప్ మెట్రో ప్రాజెక్టు.. నిన్నటిదాకా ఇలా మనం గర్వంగా చెప్పుకున్న హైదరాబాద్ మెట్రో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతున్నది. హైదరాబాద్ మహా నగరానికి విశ్వ న
రాష్ట్రంలో గత ఆనవాళ్లన్నింటినీ సమూలంగా మార్చేస్తానని, ఏ ఒక్క ఆనవాలు లేకుండా చేసే జిమ్మేదారీ తనదని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చ�
అత్యధిక ప్రయాణికులకు అందుబాటులో మెట్రో రైలు’... రెండు రోజుల కిందట హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన సమీక్షలో ప్రధానమైన అంశమిది.
ఒకప్పుడు హైదరాబాద్ అంటే ఆబిడ్స్, బేగంపేట. ఆపై బంజారాహిల్స్, జూబ్లీహిల్స్. మరి ఇప్పుడు నా నక్రాంగూడ, కోకాపేట కూడా. పటాన్చెరు, ఇస్నాపూర్ సైతం హైదరాబాద్ పరిధిలోనే.
వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు విస్తరణ, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణాలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి మంచి అవకాశమని జేఎన్టీయూ సివిల్ విభాగానికి చెందిన హెచ్వోడి ప్రొఫెసర్ డీ�
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో కదలిక రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం 10 శాతం పెట్టుబడులు పెట్టనున్న జీఎంఆర్.. అదే దారిలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సిటీబ్యూరో, సెప్టెంబర్
తరచూ శానిటైజేషన్ మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించండి ప్లకార్డులతో ఉద్యోగుల అవగాహన నిబంధనలు పాటిస్తే కరోనాకు దూరం కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు అప్�