వందేండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని మెట్రో రైలు విస్తరణ, ఫ్లై ఓవర్ల వంటి నిర్మాణాలతో హైదరాబాద్ విశ్వనగరంగా మారడానికి మంచి అవకాశమని జేఎన్టీయూ సివిల్ విభాగానికి చెందిన హెచ్వోడి ప్రొఫెసర్ డీ�
ఎయిర్పోర్టు మెట్రో ప్రాజెక్టులో కదలిక రాయదుర్గం నుంచి శంషాబాద్ వరకు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం 10 శాతం పెట్టుబడులు పెట్టనున్న జీఎంఆర్.. అదే దారిలో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు సిటీబ్యూరో, సెప్టెంబర్
తరచూ శానిటైజేషన్ మాస్కులు ధరించి.. భౌతికదూరం పాటించండి ప్లకార్డులతో ఉద్యోగుల అవగాహన నిబంధనలు పాటిస్తే కరోనాకు దూరం కరోనా వైరస్ మహమ్మారి మళ్లీ తీవ్రమవుతున్న నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో అధికారులు అప్�
హైదరాబాద్ : హైదరాబాద్ మహానగర మెట్రో రైలు ప్రాజెక్టు కోసం తాజా బడ్జెట్లో ప్రభుత్వం ఒకేసారి 1000 కోట్లు కేటాయించింది. అత్యాధునిక ప్రజా రవాణా వ్యవస్థ అయిన మెట్రో రైలును నలుమూలలా విస్తరించాలనే ఆలోచన�