బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇతర మెట్రో నగరాలకు ఆదర్శవంతంగా నిలిచిన సీఆర్ఎంపీ పథకాన్ని తిరిగి పునః ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. కేసీఆర్ పథకాలను ఆనవాళ్లు లేకుండా చేస్తామన్న రేవంత్ సర్కార్�
దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో గృహ నిర్మాణ ప్రాజెక్టుల సగటు నిర్మాణ వ్యయం గత నాలుగేండ్లలో భారీగా పెరిగింది. 2024 అక్టోబర్ నాటికి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు రూ.2,780కి పెరిగిందని, ముఖ్యంగా భవన నిర్మాణ సామాగ్ర
నిజామాబాద్లో విష సంస్కృతి రెక్కలు విప్పుకుంటున్నది. మెట్రో సిటీస్కే పరిమితమైన నయా కల్చర్ ఇప్పుడు ఇందూరుకూ విస్తరించింది. బెట్టింగ్, పేకాట, హైటెక్ వ్యభిచారం, గంజాయి.. ఇలా అన్ని అసాంఘిక కార్యక్రమాలకు
దూరపు కొండలు నునుపు అన్నట్లుగా సామాన్యుడి జీవితం మారుతోంది. ఉద్యోగ, ఉపాధి కోసం పట్నం బాటపట్టే ఎంతో మంది.. చాలీచాలనీ జీతాలతో నెట్టుకొస్తున్నారు. ఇంటి ఖర్చులు, రవాణా, విద్య, వైద్యం ఇలా రోజు వారీ ఖర్చులు గణనీయ
బహుళ అంతస్థుల భవన నిర్మాణాలతో ఆకాశమే హద్దుగా హైదరాబాద్ దూసుకుపోతున్నది తెలంగాణ ఏర్పడ్డాక అత్యాధునిక వసతులతో పెద్దఎత్తున హైరైజ్ భవనాలు అందుబాటులోకి వచ్చాయి. తాజాగా కోకాపేట కేంద్రంగా 63 అంతస్థుల మరో ఆ�
స్విట్జర్లాండ్ను సందర్శించే భారతీయుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. మెట్రో నగరాలవారీగా చూస్తే హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచిందని స్విట్జర్లాండ్ టూరిజం చీఫ్ మార్కెటింగ్ అధికారి సిమాన్ బాస్హ�
హైదరాబాద్ నగరంలో వందకు వంద శాతం మురుగునీటి శుద్ధి చేసే లక్ష్యంలో మరో మూడు ఎస్టీపీలు అందుబాటులోకి తెచ్చేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తున్నది. మూడు ప్యాకేజీల్లో రూ.3866.41 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న 31 ఎస్టీ�
హైదరాబాద్ నగరం.. ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడులకు స్వర్గధామం.. ఐటీలో మేటిగా నిలువడమే కాదు.. ఇతర మెట్రో నగరాల కంటే.. మెరుగైన స్థానంలో దూసుకెళ్తున్నది. తొమ్మిదేండ్లలో హైదరాబాద్ సాధించిన ప్రగతి అంతా ఇంతా కా�
సీఎం కేసీఆర్ పది సంవత్సరాల్లో దేశంలోనే అన్ని మెట్రో నగరాల కంటే ధీటుగా హైదరాబాద్ను అభివృద్ధి చేశారు. వందేళ్ల నగర భవిష్యత్తుకు గట్టి పునాదులు వేశారు. ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.. సరైన సమయంలో కాంగ్�
హైదరాబాద్ నగర విస్తీర్ణం అంచలంచెలుగా పెరుగుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. వందేండ్ల డిమాండ్కు ఇప్పటి నుంచే పునాదులు పడ్డాయి. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు రూ.
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరు మహానగరంతో హైదరాబాద్ నువ్వా-నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తర్వాత ఐటీ, ఫార్మా రంగాలు హైదరాబాద్లో అభివృద్ధిని పరుగులు పెట్టిస
దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోల్చితే హైదరాబాద్లో ఇండ్ల ధరలు చాలా తక్కువగా ఉన్నాయి. ముంబై, న్యూ ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాల కంటే హైదరాబాద్లో భవన నిర్మాణ వ్యయం తక్కువగా ఉండటమే ఇందుకు కారణం.
దేశాభివృద్ధికి మెట్రో నగరాలే ఆర్థిక పట్టుకొమ్మలు. అంతర్జాతీయ పెట్టుబడులు ఆకర్షించేలా మెట్రో నగరాల్లో వసతులు ఉండాలని కొండంత రాగం తీసిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గోరంత సాయం చేసింది.
ముంబై తర్వాత హైదరాబాద్లోనే అత్యధికం మెట్రో నగరాల్లో దూకుడు: ప్రాపర్టీ టైగర్ డాట్కామ్ హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలోని పలు మెట్రో నగరాల్లో నివాస గృహాల ధరలు తగ్గుముఖం పట్టిన
ఉస్మానియా యూనివర్సిటీ : కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్తో హైదరాబాద్ ప్రజలను బీజేపీ వంచించిందని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో నోటికొచ్చిన