గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజ న హాస్టల్ల�
రాష్ట్రంలో కాంగ్రెస్ హామీలు అమలు కాకుండా పేరుకుపోగా, దావోస్ పెట్టుబడులపై సీఎం రేవంత్రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు.
Anand | యాదాద్రి భువనగిరి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై కాంగ్రెస్ గుండాలు చేసిన దాడిని ఖండిస్తున్నాం. ఈ రోజు కూడా బీఆర్ఎస్ నేతల అరెస్టులు జరిగాయి. వారిని వెంటనే విడుదల చేయాలని మాజీ ఎమ్మెల్యే మెతుక్ �
దీక్షలతో సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల జీవితాలే కాదు.. లక్షకు పైగా విద్యార్థుల భవిష్యత్తు కూడా రోడ్డున పడుతుందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన ఆ�
అందుకే ప్రతి విషయానికీ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు వేగంగా అంబేద్కర్ విగ్రహ పనులు ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి కొప్పుల హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పట్టిం�