బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో సోమవారం సాయంత్రం గ్రేటర్లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వాన కురిసింది. రాత్రి 10 గంటల వరకు కుత్బుల్లాపూర్లో 2.20సెం.మీలు, పటాన్చెరువులో 2.18, కూకట్పల్లి శంషీగ
తొలకరి జల్లులకు విత్తనాలు విత్తుకుని సంబురపడ్డ రైతన్నల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అధిక వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ ప్రకటనలతో ఈ ఏడాది పంటలు గట్టెక్కుతాయన్న మురిసిన అన్నదాతల ఆనందం ఆవిరైపోయిం�
జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు.
ఎడతెరపి లేని వర్షాలతో బెంగళూరు తడిసిముద్దవుతున్నది. ఆదివారం (జూన్ 2) ఒక్కరోజు నగరంలో 111 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని, దీంతో గత 133 ఏండ్ల రికార్డ్ బద్దలైందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సైంటిస్ట్ ఎన్ పువియరా�
వానకాలం మరో వారం రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ మొ దటి వారంలోనే నైరుతి రుతుపవనాలు తెలంగాణకు వచ్చే అవకాశం ఉందని వాతావరణశాఖ అంచనా వేస్తున్నది. దీంతో సమృద్ధిగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడా వర్షాలు పడుతుండడంతో రైతులు పొలాలను సిద్ధం చేసుకుంటున్నారు. దుక్కి దున్ని జూన్ మొదటి వారంలో విత్తేందుకు సన్నద్ధమవుతున్నారు. గతేడాది యాసంగి సాగు ఆశించినంతగా లేకపోవడంతో ఈసార�
భారీ వర్షాలను సైతం సమర్థవంతంగా ఎదుర్కొనేలా సరికొత్త కార్యాచరణ ప్రణాళికకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. వాతావరణ శాఖ సమన్వయంతో జోన్ల వారీగా ఉండే వాతావరణ సమాచారాన్ని డివిజన్ల వారీగా 150 వార్డుల్లో అందజే�
మూడు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు కళ్లాల్లోరి ధాన్యం తడిసిముద్ధవుతున్నది. రైతుల నుంచి త్వరగా ధాన్యం సేకరించక పోవడంతో వర్షానికి వడ్లు తడస్తున్నాయి. రోజుల తరబడి ధాన్యం రోడ్లపైనే ఆరబెట్టడంతో ఆకాల వ
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నగరం హడలెత్తిపోతున్నది. గ్రేటర్లోని పలు చోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడుతున్నాయి. రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో జనం తీవ్ర ఇబ్బందులకు గుర�
అకాల వర్షాలతో అన్నదాతలు గోస పడుతున్నరు. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం కండ్ల ముందే తడిసిపోయి.. కొట్టుకుపోతుంటే కాపాడుకోలేక కండ్ల నీళ్లు పెడుతున్నరు. మరో మూడు రోజులు వర్షాలుంటాయని వాతావారణ శాఖ
నగరంపై వరణుడు విరుచుకుపడ్డాడు. గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తమైంది. మ్యాన్హోళ్లు, నాలాలు పొంగిపొర్లాయి. పలు ప్రాంతాల్లో వరదనీరు నిల్వగా..అనేక చోట్ల ట్�
రాష్ట్రంలో శని, ఆదివారాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడులో ఏర్పడిన ఉపరితల ద్రోణి తెలుగు రాష్ట్రాలపై చాలా బలంగా విస్తరించిందని ఆ శాఖ అధికారులు తెలిపారు.
భానుడు మండుతున్నడు. వారం పది రోజుల నుంచి అంబటాళ్లకే అగ్గి కురిపిస్తున్నడు. గరిష్ఠంగా 44 డిగ్రీల ఉష్ణోగ్రతలతో అదరగొడుతున్నడు. జిల్లా అంతటా నిప్పుల కొలిమిలా మారుతుండడంతో జనం అల్లాడుతున్నరు.