కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం వరంగల్ మహానగరానికి శాపంగా మారింది. భద్రకాళీ చెరువు సుందరీకరణ, పర్యాటకులకు కొత్తహంగులంటూ ఊదరగొట్టి చారిత్రక నగరంలో, ప్రజల జీవితాల్లో వరద విధ్వంస చరిత్రను రేవంత్ సర్కార�
మొంథా తుపాను బీభత్సం నుంచి బయట పడకముందే తెలుగు రాష్ర్టాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నది.
మొంథా తుపాను ధాటికి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం నుంచే మేఘాలు కమ్ముకోగా, మంగళవారం సాయంత్రానికి హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి.
ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలు.. రాష్ట్రంలో బీభత్సం సృష్టిస్తున్నాయి. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంలో నిండా మునిగిపోయింది. ఫలితంగా ప్రజానీకం తీవ్ర అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.
Cyclone Montha | తీవ్ర రూపం దాల్చిన మొంథా తుపాన్ గంటకు 15 కి.మీ వేగంతో కదులుతూ.. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం వద్ద తీరాన్ని దాటిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కి.మీ వ�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం నాటికి ఇది తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొంది.
గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా వాతావరణంలో భిన్న మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎండలు దంచికొడుతుండగా సాయంత్రం వేళ అకస్మాత్త
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం పొద్దంతా కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం, మహాముత్తారంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మహాముత్�
భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ నివేదికపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చె
Rainfall | జిల్లా వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. మొత్తం 445.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా సగటు వర్షపాతం 34.2 మిల్లి మీటర్లుగా ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
తెణకు మంగళవారం మరో అల్పపీడనం గండం పొంచి ఉన్నట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. వాయవ్య బంగాలంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో బెంగాల్-ఒడిశా తీరాలకు ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని అధికారులు పేర్కొన్�
నగరంలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.