రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాలుగు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడనంగా బలపడి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ దక్షిణ రాష్ర్టాలపై ప్రభావం చూపుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Weather Update | ఆగ్నేయ బంగాళాఖాతం లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతున్నదని, దక్షిణ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణ శాఖ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది.
జూలైలో భారత ఉపఖండంలో ఎల్నినో పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నదని ప్రైవేట్ వాతావరణ సంస్థ ‘స్కైమెట్' మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ప్రకారం ఎల్నినో ఏర్పడేందుకు 50శా�
అమెరికా వ్యాప్తంగా విరుచుకుపడిన మంచు తుఫాను కారణంగా 8 వేలకు పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. టెక్సాస్ నుంచి ఉత్తర కరోలినా దాకా భారీ హిమపాతం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన వాయుగుండం కారణంగా శ్రీలంక, తమిళనాడు, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయని, తెలంగాణ, ఏపీకి ముప్పు తప్పిందని వాతావరణ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వచ్చే మూడ్ర�
చలి కాలం తీవ్రత రానున్న రోజుల్లో పెరుగుతుందని వాతావరణ శాఖ సోమవారం ప్రకటించింది. కర్ణాటకలో సముద్ర తీరానికి దూరంగా ఉన్న జిల్లాలు, మధ్య భారతంలో డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయని, చల
వాతావరణ శాఖ సూచనల మేరకు సిద్దిపేట జిల్లాలో నాలుగు రోజుల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వర్షాల ప్రభావం వల్ల పంటలు నష్టపోకుండా జాగ్రత్తలు తీసుకునే విధంగా రైతులకు విస్తృత అవగాహన కల్పించాలని
పదిరోజులపాటు గజగజలాడించిన చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరిగాయి. కేవలం మూడు జిల్లాల్లో మాత్రమే ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పరిమితమయ్యా