గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40 డిగ్రీలు దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.5 డిగ్రీలు, గాలిలో తేమ 35 శాతంగా నమోదైన�
భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ�
వర్షాకాలం సమీపిస్తున్నది.. ఈసారి రుతుపవనాలు వస్తాయని వాతావరణ శాఖ చెబుతున్నది.. ఈ తరుణంలో వరద కాలువ ద్వారా నీటి విడుదలపై సందేహాలు నెలకొన్నాయి. గతేడాది భారీ వర్షాల కారణంగా మోర్తాడ్ మండలం గాండ్లపేట్ సమీప�
గత కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. వాతావరణంలో సంభవిస్తున్న మార్పులతో ఎండల నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతా�
రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రిజర్వాయర్లు అడుగంటుతున్నాయి. పెద్ద ప్రాజెక్టులే కాకుండా బేసిన్లోని మధ్యతరహా, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులదీ అదే స్థితి. దీంతో కృష్ణా బేసిన్లో నీటి నిల్వలు అడుగంటి, భూగర్భజ�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి, ఉత్తరాంధ్ర కోస్తా తీర ప్రాంతంలో ఉన్న ఉపరితల ఆవర్తనం కారణంగా మంగళ, బుధవారాల్లో రాష్ట్రంలో పొడి వాతావరణం ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో మార్చి నుంచి మే వరకు వడగాడ్పులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. నాలుగు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటే అవకాశం ఉన్నదని పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కరీంనగర్ జ�