వానాకాలం ప్రారంభమై నెలరోజులు గడిచినా భారీ వర్షం కరువైంది. యాసంగి ముగిసి వానాకాలం పంటల సాగుకు సిద్ధమవుతున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. అడపాదడపా ఆకాశంలో మబ్బులు కమ్ముకోవడం, చిన్నపాటి తుంపర్లు వచ్చి పో�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో శనివారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నది.
నైరుతి రుతుపవనాలు గురువారం దేశవ్యాప్తంగా మరింత విస్తరించాయని, వీటితోపాటు ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 8 వరకు విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
భారత వాతావరణ శాఖ ప్రకారం.. దేశంలో గత 12 ఏండ్లలో అత్యంత పొడి జూన్ నెలగా ఈ ఏడాది నమోదైనది. అలాగే 1901లో దేశవ్యాప్త వర్షపాత రికార్డులు ప్రారంభమైనప్పటి నుంచి ఇది ఐదవ అత్యం త పొడి జూన్ నెలగా నిలిచింది.
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ము ఖం చాటేశాయి. దీంతో రైతన్న వరుణదేవుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ క్రమం లో ఉత్తర తెలంగాణ జిల్లాలకు వాతావరణశాఖ గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరించినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. దీంతో పలు జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తున్నాయి. రాబోయే రెండు రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతల్లో పెద్దగా మార్పు ఉండదని, ఆ
గ్రేటర్లో ఎండలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్లో మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు గరిష్ఠ ఉష్ణోగ్రత 39.0డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 27.3డిగ్రీలు, గాలిలో తేమ 43 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావారణ శాఖ అధికారులు
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు మరోసారి 40 డిగ్రీలు దాటినట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 29.5 డిగ్రీలు, గాలిలో తేమ 35 శాతంగా నమోదైన�
భానుడి ఉగ్రరూపంతో రాష్ట్రం నిప్పులకుంపటిలా మారింది. పెరిగిన ఉష్ణోగ్రతల వల్ల ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా జనాలు బయటకు వెళ్లాలంటే జంకుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా భానుడు నిప్పులు కురిపిస్తుండటంతో అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ�