ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ (Indira Mahila Shakti Canteen) మూన్నాళ్ల ముచ్చట గానే మిగిలిపోయింది. మార్చి చివరి వారంలో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ చౌరస్తాలో ఇం
నిర్మల్ జిల్లా మెప్మా ఆధ్వర్యంలోని స్త్రీనిధి పథకంలో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకున్నది. నిర్మల్ మున్సిపాలిటీ పరిధిలో దాదాపు రూ.2 కోట్లకు పైగా అక్రమాలు జరిగినట్లు సోషల్ ఆడిట్ ద్వారా వెలుగులో కి వచ
పేదరిక నిర్మూలన సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకే జీతాలు చెల్లించకుండా వారిని పేదరికంలోకి నెడుతున్న ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే చెల్లిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) విమర్శించారు. ఒకటో తేదీ�
మలిసంధ్యలో ఒంటరితనం ఒక్కటే తోడుగా ఉంటుంది. జీవితం ఏకాంతంగా మారుతుంది. వృద్ధాప్యంలో తోడు, నీడ కరువైన వారికి సిద్దిపేట పట్టణ నిరాశ్రయుల ఆశ్రమం మనోధైర్యం కల్పిస్తున్నది.
గ్రూప్-4 పరీక్ష కోసం జిల్లాలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ పీ ప్రావీణ్య శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పరీక్ష
జోగుళాంబ గద్వాల జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ పూర్తయింది. దాదాపు రెండు నెలలపాటు ధాన్యం సేకరణ కొనసాగింది. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రణాళిక ప్రకారం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. పుష్కల
మెప్మా రిసోర్స్ పర్సన్ల(ఆర్పీ) గౌరవ వేతనాల పెంపు విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఆర్పీల సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు రూప్సింగ్ హామీ ఇచ్చారు.
కోరుట్ల మున్సిపల్ మెప్మాలో లోన్డబ్బుల దుర్వినియోగం కేసులో పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుం చి 7 లక్షల నగదు, రెండు సెల్ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. విచారణలో మరో 85 లక్షల లోన్ డబ్
పట్టణ మహిళా సంఘాల సభ్యులకు ఉపాధే లక్ష్యంగా చిరుధాన్యాల ఉత్పత్తుల తయారీ యూనిట్లను నెలకొల్పాలని మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ పావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియాస్ (మెప్మా) నిర్ణయించింది.
పట్టణాల్లోని మహిళా సహాయక సంఘాలు(ఎస్హెచ్జీలు) తయారుచేసే ఉత్పత్తులకు బ్రాండింగ్తోపాటు డిజిటల్ మార్కెటింగ్ సదుపాయాలను కల్పించేందుకు మెప్మా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు.
హైదరాబాద్ : దేశంలో స్టేట్ బ్యాంక్ తర్వాత అత్యధిక రుణాలు ఇచ్చిన సంస్థ స్త్రీనిధి మాత్రమే అని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు. రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూ�