DD Lapang | మేఘాలయ (Meghalaya) మాజీ ముఖ్యమంత్రి (Former CM) డీడీ లాపాంగ్ (DD Lapang) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో గత కొంతకాలంగా షిల్లాంగ్ ఆస్పత్రి (Shillang hospital) లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవార
Coal Missing: మేఘాలయాలో సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు అదృశ్యమైంది. ఆ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి స్పందిస్తూ.. బహుశా వాన దేవుళ్ల వల్ల ఆ బొగ్గు కొట్టుకుపోయి ఉంటుందని అన్�
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘లాల్ సింగ్ చద్దా’ ఘోర పరాజయం చవిచూడగా , ఆ తర్వాత వచ్చిన ‘సీతారే జమీన్ పర్’ విమర్శకుల ప్రశం�
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.
Honeymoon murder | రాజా రఘువంశీ (Raja Raghuvanshi) హత్య కేసు (Murder case) లో అరెస్టయిన నాలుగో నిందితుడు ఆనంద్ కుర్మి (Anand Kurmi) ను కూడా పోలీసులు ఇండోర్ (Indore) లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ (CJM) ముందు హాజరుపర్చారు.
Honeymoon Couple | హనీమూన్ కోసం (Honeymoon Couple) మేఘాలయ (Meghalaya) వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసు మిస్టరీ వీడింది. భర్త రాజ రఘువంశీని భార్య సోనమే చంపినట్లు పోలీసులు తేల్చారు.
Flood Situation | ఈశాన్య రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. అసోంలో బ్రహ్మపుత్ర, బరాక్ సహా 15కుపైగా చిన్నా పెద్ద నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. దాంతో పలు రాష్ట్రాలు వరద గుప్పిట్లో ఉన్నాయ�
Honeymoon Couple | హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైన నూతన జంట కేసులో పురోగతి కనిపించింది. వ్యక్తి మృతదేహం లభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఆయన భార్య ఆచూకీ ఇంకా తెలియలేదని చెప్పారు.
Earthquake | ఈశాన్య రాష్ట్రం మేఘాలయ (Meghalaya)ను భూకంపం (Earthquake) వణికించింది. గారో హిల్స్ (North Garo Hills)లో గురువారం ఉదయం 11:32 గంటల సమయంలో భూమి కంపించింది.
Shardul Thakur: ముంబై బౌలర్ శార్దూల్ ఠాకూర్ హ్యాట్రిక్ తీశాడు. మేఘాలయాతో జరుగుతున్న రంజీ మ్యాచ్లో అతను ఈ ఘనత సాధించాడు. రంజీల్లో హ్యాట్రిక్ తీసిన అయిదో ముంబై బౌలర్గా నిలిచాడతను.
Ira Jadav | భారత అండర్-19లో సరికొత్త రికార్డు నమోదైంది. 14 సంవత్సరాల ముంబయి బ్యాట్స్ వుమెన్ ఇరా జాదవ్ మెరుపు ఇన్నింగ్స్తో ట్రిపుల్ సెంచరీ సాధించింది. బెంగళూరు వేదికగా ముంబయి-మేఘాలయ మధ్య జరిగిన మ్యాచ్లో ఇరా