అందమైన పల్లెలు అనగానే.. యూరప్ దేశాలే గుర్తుకొస్తాయి. అక్కడి స్వచ్ఛమైన గ్రామాలే మదిలో మెదులుతాయి. అయితే, మనదేశంలోనూ అంతకుమించిన అందమైన పల్లెటూర్లు కనిపిస్తాయి.
Sonam Raghuvanshi : హనీమూన్ హత్య కేసులో ప్రధాన నిందితురాలు సోనమ్ రఘువంశీకి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. ఆమె బెయిల్ రద్దు చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ కేసులో సోనమ్ ప్రస్తుతం బెయిల్పై విడుదలైన సం�
Meghalaya CM | తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ శాంతిభద్రతల పరిరక్షణలో ,ప్రజారక్షణలో వినియోగిస్తున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకుంటోంది.
Earthquake | ఇవాళ 5.2 తీవ్రతతో సంభవించిన భూకంపం (Earthquke) ఈశాన్య రాష్ట్రాల (North Eastern States) ను వణికించింది. మంగళవారం ఉదయం మణిపూర్ (Manipur) కేంద్రంగా భూకంపం సంభవించింది. ఆ భూకంపం ప్రభావంతో మణిపూర్తోపాటు నాగాలాండ్ (Nagaland), అస్సాం (Assam), మేఘ�
Meghalaya tops HIV Cases | హెచ్ఐవీ కేసుల్లో దేశంలోనే అగ్రస్థానంలో మేఘాలయ నిలిచింది. ఆ రాష్ట్రంలో ప్రస్తుతం పది వేల మందికిపైగా ఎయిడ్స్ రోగులు చికిత్స పొందుతున్నారు. మేఘాలయ ఆరోగ్య మంత్రి స్వయంగా ఈ విషయాన్ని అసెంబ్లీకి
మేఘాలయలోని తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఒక అక్రమ బొగ్గు గనిలో గురువారం పేలుడు సంభవించి కనీసం 18 మంది మృతి చెందారు. ఈ దుర్ఘటనలో పలువురు గాయపడ్డారు.
Explosives In Bag | ఒకచోట వదిలేసిన బ్యాగును స్థానికులు గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్ను రప్పించి తనిఖీ చేయించారు. అందులో పేలుడు పదార్థాలు ఉండటంతో అంతా షాక్ అయ్యారు.
Sonam Raghuvanshi | మేఘాలయలో హనీమూన్ సందర్భంగా కొత్తగా పెళ్లైన భర్తను హత్య చేసిన నిందితురాలు సోనమ్ రఘువంశీ దిష్టిబొమ్మను దసరా రోజున దహనం చేయడాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు నిషేధించింది.
DD Lapang | మేఘాలయ (Meghalaya) మాజీ ముఖ్యమంత్రి (Former CM) డీడీ లాపాంగ్ (DD Lapang) కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయస్సు 91 ఏళ్లు. వృద్ధాప్య సంబంధ అనారోగ్యంతో గత కొంతకాలంగా షిల్లాంగ్ ఆస్పత్రి (Shillang hospital) లో చికిత్స పొందుతున్న ఆయన శుక్రవార
Coal Missing: మేఘాలయాలో సుమారు నాలుగు వేల టన్నుల బొగ్గు అదృశ్యమైంది. ఆ కేసులో హైకోర్టు సీరియస్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రి స్పందిస్తూ.. బహుశా వాన దేవుళ్ల వల్ల ఆ బొగ్గు కొట్టుకుపోయి ఉంటుందని అన్�
Aamir Khan | బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమిర్ ఖాన్ ఇటీవలి కాలంలో చేసిన సినిమాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేదు. ‘లాల్ సింగ్ చద్దా’ ఘోర పరాజయం చవిచూడగా , ఆ తర్వాత వచ్చిన ‘సీతారే జమీన్ పర్’ విమర్శకుల ప్రశం�
మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్త రాజా రఘువంశీని చంపించేందుకు భార్య సోనమ్ రూ.20 లక్షల సుపారీ ఇచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైంది.