హైదరాబాద్ , మే 24: కర్ణాటకలో సోమవారం “చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్” కర్ణాటకలో ప్రారంభమైంది. కర్ణాటక – చింతామణిలో అఖిల భారత చిరంజీవి యువత వర్కింగ్ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈరోజు ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక�
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మే 13న విడుదల చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ఆ మే 13 వచ్చేసింది. కానీ ఏం చేస్తాం కరోనా కారణంగా ఆచార్య మాత్రం రాలేదు.
లూసిఫర్ రీమేక్ | మోహన్ రాజా ఈ చిత్రం కోసం స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడు. తెలుగులో మోహన్ రాజా సిద్ధం చేసిన స్క్రీన్ ప్లేలో చిరుకు కొన్ని నచ్చట్లేదని తెలుస్తుంది.
సినీ కార్మికులు ఉచిత వ్యాక్సిన్ | కరోనా క్రైసిస్ ఛారిటబుల్ ట్రస్టు ద్వారా ఈ నెల 22 నుంచి సినీ కార్మికులు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అపోలో ఆసుపత్రిలో టీకా పంప
టాలీవుడ్ సీనియర్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జునకున్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ఇద్దరూ చాలా ఈవెంట్స్ కలిసి జరుపుకుంటారు.