‘వాల్తేరు వీరయ్య’ సినిమా 200 రోజుల ఫంక్షన్లో ‘పిచ్చుకపై బ్రహ్మాస్త్రం’ అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారమే రేపాయి. ఏపీ మంత్రులు సహా నేతలంతా మూకుమ్మడిగా చిరంజీవిపై విమ
ప్రస్తుతం సినిమాకు బడ్జెట్లు పెరుగుతున్నాయి. పదేళ్ల ముందుకి ఇప్పటికి చాలా వ్యత్యాసం వుంది. నాకు సినిమాపై పూర్తి అవగాహన వుంది. ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది. నేను కూడా బడ్జెట్ తగ్గించడానికి ప్రయత్ని�
క్యాన్సర్ వ్యాధిగ్రస్థులను ముందే గుర్తించి మెరుగైన చికిత్సతో మళ్లీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మార్చేందుకు స్క్రీనింగ్ క్యాంపులను నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మెగాస్టార్ చిరంజీవి అభిప్రాయపడ్డారు. హ
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి శనివారం కీలక వ్యాఖ్యలు చేశారు. తాను క్యాన్సర్ బారినపడ్డట్లు తెలిపారు. ముందుగా గుర్తించి చికిత్స తీసుకోవడం వల్లే తాను బతికానన్నారు. క్యాన్సర్ వచ్చిందని చెప్పేందుకు ఎలాంటి భ�
Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి గ్యారేజీలో మరో అత్యాధునిక లగ్జరీ వాహనం చేరింది. అది టొయోటా వెల్ఫైర్. షోరూం ధర, లైఫ్ ట్యాక్సీ ధరలు కలుపుకుని మొత్తం సుమారు 1.9కోట్ల రూపాయల విలువ ఉంటుంది. బర్నింగ్ బ్లాక్తో కను
బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధు డ్యాన్స్తో అదరగొట్టింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమాలోని బాసు.. వేర్ ఈజ్ ద పార్టీ పాటకు సింధు స్టెప్పులేయగా.. ప్రస్తుతం ఈ డ్యాన్స్ వీ�
బాబీ సింహా హీరోగా నటిస్తున్న చిత్రం ‘వసంత కోకిల’, కాశ్మీర పరదేశి నాయిక. రమణన్ దర్శకుడు. రజనీ తాళ్లూరి, రేష్మి సింహా నిర్మాతలు. ఇటీవల ఈ చిత్రం ట్రైలర్ను అగ్ర నటుడు చిరంజీవి విడుదల చేశారు.
ఇది అత్యంత విషాదకరమైన రోజు. పితృ సమానులు, కళాతపస్వి కే.విశనాథ్ గారు ఇక లేరు అనే వార్త దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆయన గొప్పతనం గురించి చెప్పడానికి మాటలు చాలవు
‘వాల్తేరు వీరయ్య’ చిత్రంతో సంక్రాంతి సీజన్లో మంచి హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు అగ్ర నటుడు చిరంజీవి. ఈ మూవీ హిట్టైన సందర్భంగా చిరు.. దర్శకుడు బాబీకి ఓ ఖరీదైన బహుమతి ఇచ్చాడట.
దర్శకుడు బాబీ కథ చెప్పినప్పుడే కాస్ట్యూమ్స్ ఎలా ఉండాలో ఊహించుకున్నా. ఆ సినిమాలో నాన్న ఓ జాలరి పాత్రలో కనిపిస్తారని..ఆయన్ని వింటేజ్ లుక్లో చూపించాలని బాబీ సూచించారు.
Chiranjeevi | తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శాంతికుమారికి టాలీవుడ్ హీరో, మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్వీట్ చేశారు. శాంతికుమారి
‘ప్రేక్షకులు, అభిమానులు నన్ను కమర్షియల్ సినిమాల్లో చూడటానికే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. మనకి ఏం కావాలనే దాని కంటే ప్రేక్షకులు మనం నుండి ఏం కోరుకుంటున్నారో అది ఇవ్వడానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాను’