ఆర్ట్స్ కాలేజీలో ఈనెల 19వ తేదీన నిర్వహించనున్న మెగా జాబ్మేళా పోస్టర్ను కాకతీయ విశ్వవిద్యాలయం రిజిస్టార్ ప్రొఫెసర్ వి రామచంద్రం బుధవారం కాలేజీలో ఆవిష్కరించారు.
స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు 23 నుంచి 27 వరకు స్వదేశీ మేళాను నిర్వహించనున్నట్టు స్వదేశీ మేళా కన్వీనర్ బొల్లంపల్లి ఇంద్రసేన్రెడ్డి ప్రకటనలో తెలిపారు.
యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం జాబ్మేళాలు నిర్వహిస్తున్నదని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్లోని తిరుమల గార్డెన్లో తెలంగాణ రాష్ట్ర యువజన సర�
కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో తెలంగాణ సిల్స్ అండ్ నాలెడ్జ్ సెంటర్ ఆధ్వర్యంలో ఈ నెల 27న బుధవారం 15కు పైగా సంస్థలతో మెగా ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల�
నిరుద్యోగ యువతీ యువకులకు బాసటగా నిలుస్తామని ఎస్పీ సురేశ్కుమార్ అన్నారు. పోలీసులు మీ కోసంలో భాగంగా జిల్లా కేంద్రంలోని టాటియా గార్డెన్లో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లా వ�
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీస్ శాఖలో 13 వేల మందికి ఉద్యోగ అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చామని, సంవత్సరంలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి క�
విద్యార్థులు, యువత మెగా జాబ్ మేళాను సద్వినియోగం చేసుకుని ఉద్యోగావకాశాలు పొందాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. హనుమకొండ జేఎన్ఎస్ ఇండోర్ స్టేడియంలో తెలంగాణ యువజన సర్వీస�
రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ, తెలంగాణ స్టేట్ స్టెప్ సంయుక్త ఆధ్వర్యంలో ఫిబ్రవరి 3వ తేదీ శనివారం ఖమ్మం నగరంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి త
నిరుద్యోగులు నైపుణ్యాలను పెంపొందించుకోవాలని జాబ్మేళా వంటి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలను జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహారెడ్డి అన్నారు.
రాష్ట్రంలోని ప్రతిఒక్కరూ సంతోషంగా ఉండటమే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయమని బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్, కంటోన్మెంట్ అసెంబ్లీ ఇన్చార్జి మర్రి రాజశేఖర్రెడ్డి అన్నారు.
ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్, జూన్ 27: జూలై 3న మహబూబ్నగర్ జెడ్పీ మైదానంలో మెగా జాబ్మేళా నిర్వహించనున్నట్టు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలో�
మహబూబ్నగర్ : జులై 3న జిల్లాపరిషత్ మైదానంలో సుమారు అరవై కంపెనీలు మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం నిర