Hyderabad | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో శనివారం రాత్రి వాన దంచికొట్టింది. రెండు గంటల పాటు ఎడతెరిపి లేకుండా ఆకాశాన్ని చిల్లు పడిందా అన్నట్టు కుండపోత వర్షం కురిసింది.
MLA Sabitha | గత బీఆర్ఎస్ ప్రభుత్వం చెరువుల అభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని మాజీ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్న పెద్ద చెరు�
ప్రభుత్వ పాఠశాలలో ఉన్న విద్యార్థులకు, కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించే విధంగా అధ్యాపకులు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మీ�
వేసవిలో నీటి ఎద్దడి రాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. మీర్పేట్ మున్సిపల్ అధికారులతో సోమవారం ఎమ్మెల్యే తన క్యాంపు కార్
Rayalaseem University | కర్నూలులోని రాయలసీమ యూనివర్సిటీ వైస్ఛాన్స్లర్గా ప్రొఫెసర్ బసవరావు నియమితులయ్యారు. దీనిపట్ల ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్ �
ర్యానీ తినడానికి వచ్చిన కస్టమర్లపై హోటల్ నిర్వాహకులు దాడికి పాల్పడ్డారు. ఫుడ్ విషయంలో ఫిర్యాదు చేసినందుకు సిబ్బందితో రక్తం వచ్చేలా కొట్టించాడు ఆ హోటల్ యజమాని. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) మీర్పేట పోలీస్ �
తెలుగు రాష్ర్టాల్లో సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేటలో భార్యను చంపి ముక్కలు ముక్కలు చేసిన గురుమూర్తి కేసుకు సంబంధించి సంచలనాత్మక విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తిని పోలీసులు విచ
Hyderabad | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మీర్పేట మర్డర్ కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా చంపడంతో పాటు ఆధారాలు లేకుండా మాయం చేయడం మొత్తం ఆమె భర్త గురుమూర
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్ వెంకట మాధవి హత్య కేసును పోలీసులు ఛేదించారు. భార్యాభర్తల మధ్య తలెత్తిన మనస్పర్థలు, గొడవలతో భర్తే క్రూరంగా హత్య చేసినట్టు నిర్ధారించారు. సాంకేతిక, నిందితు�
Hyderabad | హైదరాబాద్ మీర్పేట్ హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. క్లూస్ టీమ్ ఇచ్చిన ఆధారాల ఆధారంగా వెంకట మాధవిని భర్త గురుమూర్తే హత్య చేసినట్లుగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దీంతో మిస్
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మీర్పేట్లోని దారుణ ఘటనలో భార్యను ముక్కలుగా చేసి ఉడికించేందుకు పొటాషియం హైడ్రాక్సైడ్ను వాడి నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ మీర్పేటలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. సోమవారం తెల్లవారుజామున నందనవనం వద్ద మోటార్ బైక్ను లారీ ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.