New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 30 శాతం కమీషన్లు ఇస్తేనే పన
Gazetted officers |సర్టిఫికేట్ల మంజూరీకి ధృవీకరణ పత్రాలు పరిశీలించే క్రమంలో అవసరమయ్యే జిరాక్స్ ప్రతులపై కూడా గెజిటెడ్ అధికారుల సంతకం అనివార్యం కాగా, ఇందుకోసం గెజిటెడ్ హోదా కలిగిన అధికారి పని చేస్తున్న కార్యాలయాల
server down | మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఇవే ఇబ్బందులు ఎదురవుతుండగా, ఆదాయ, కుల, స్థానికత నిర్ధారణతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది అనేక అవస్థలు పడ�
Ration Cards | కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తన నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ప్రజాపాలన, గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తా
New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖ�
ఒకే చోట అనేక సర్వీసులను అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులం, నివాసం, ఆదాయం తదితర సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవల కోసం ప్రజలు మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల�
నిత్యం వేలాది మంది వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పోటీ పరీక్షలకు దరఖాస్తు సమర్పిస్తుంటారు. మూడు రోజుల నుంచి సర్వర్డ�
‘మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్గా అందుస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం తెలిపింది.
Mee Seva | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా అందిస్తున్న సేవలను ఆన్లైన్లో
జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 6 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
జగిత్యాల పట్టణంలో ఇండ్లు లేని నిరుపేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి, అర్హులను ఎంపిక చేసి జాబితా తయారు చేస్తే.. వాటిలో కంప్యూటర్ ఆపరేటర్, మీసేవా నిర్వాహకుడు కలిసి అక్రమాలకు పా�
మత్స్యకారుల కోసం మరో రెండు సౌకర్యాలను మత్స్యశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. చేపల చెరువుల లీజును ఆన్లైన్లో చేసుకునేందుకు వీలుగా ‘మీ-సేవ’ యాప్తోపాటు సమస్యల నివేదన కోసం టోల్ ఫ్రీ నంబర్ 9044480333ను అందుబా�
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఆర్థిక పురోగతి సాధించాలని, అందుకు స్థానిక అవసరాల రీత్యా వ్యాపారాలు చేసుకోవాలని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు చైర్మన్ మార్నేని రవీందర్రావు సూచించారు. డీసీసీబీ ఉమ్మడి వరంగల