అదుపులో 15 మంది, పరారీలో మరో 9 మంది రాష్ట్రంలో సంచలనం సృష్టించిన జనగామ, యాదాద్రి జిల్లాల్లో భూ భారతి రిజిస్ట్రేషన్లలో అవినీతి అక్రమాల కేసును పోలీసులు ఛేదించారు. రిజిస్ట్రేషన్లకు సంబంధించి రూ.3.90 కోట్ల కుంభక�
Karepalli : భూమి పట్టాదార్ పాసు పుస్తకం కలిగిన రైతులు తప్పసరిగా 'రైతు గుర్తింపు కార్డు' కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని మండల వ్యవసాయాధికారి బీ.అశోక్కుమార్(AO Ashok Kumar) తెలిపారు.
Bhu Bharati | భూ భారతిలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ చలాన్ల చెల్లింపులో భారీ కుంభకోణం జరిగినట్టు తెలుస్తున్నది. భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే మీసేవ లేదా నెట్ బ్యాంకిం�
తెలంగాణ రైజింగ్ అంటూ ఊదరగొట్టిన రాష్ట్ర సర్కార్ తీరు ‘టెక్నికల్' సమస్యతో షట్డౌన్ అయింది. మీసేవ కేంద్రాలు, టీఎస్ ఆన్లైన్, ఎమ్మార్వో, రవాణా, పోలీసు.. వంటి ముఖ్యమైన సైట్లు తెరుచుకోకపోవడంతో ప్రజలకు అం
New Ration Cards | కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పుడు ప్రజలు మీ సేవా కేంద్రాలకు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా భావించిన పౌరసరఫరాల అధికారులు డబ్బుల వసూళ్లకు పాల్పడుతున్నారు. కాంగ్రెస్ పాలనలో 30 శాతం కమీషన్లు ఇస్తేనే పన
Gazetted officers |సర్టిఫికేట్ల మంజూరీకి ధృవీకరణ పత్రాలు పరిశీలించే క్రమంలో అవసరమయ్యే జిరాక్స్ ప్రతులపై కూడా గెజిటెడ్ అధికారుల సంతకం అనివార్యం కాగా, ఇందుకోసం గెజిటెడ్ హోదా కలిగిన అధికారి పని చేస్తున్న కార్యాలయాల
server down | మూడు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఉన్న మీ సేవా కేంద్రాల్లో ఇవే ఇబ్బందులు ఎదురవుతుండగా, ఆదాయ, కుల, స్థానికత నిర్ధారణతో పాటు ఇతర ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్న వేలాది మంది అనేక అవస్థలు పడ�
Ration Cards | కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ మళ్లీ తన నిర్లక్ష్యాన్ని బయటపెట్టుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే ప్రజాపాలన, గ్రామసభల్లో దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. తా
New Ration Cards | రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డులకు మళ్లీ దరఖాస్తులు తీసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే ప్రజాపాలన, గ్రామ సభల్లో దరఖాస్తులను స్వీకరించగా.. ఈసారి ఆన్లైన్లో మీ సేవ ద్వారా దరఖ�
ఒకే చోట అనేక సర్వీసులను అందించేందుకు వీలుగా రాష్ట్ర వ్యాప్తంగా ‘మీ సేవ’లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కులం, నివాసం, ఆదాయం తదితర సర్టిఫికెట్లతో పాటు ఇతర సేవల కోసం ప్రజలు మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేసుకోవాల�
నిత్యం వేలాది మంది వివిధ ధ్రువీకరణ పత్రాల కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్తుంటారు. ప్రధానంగా ఆదాయ, కుల, నివాస, జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పోటీ పరీక్షలకు దరఖాస్తు సమర్పిస్తుంటారు. మూడు రోజుల నుంచి సర్వర్డ�
‘మీ సేవ’లో ప్రభుత్వం మరో 9 సేవలను జోడించింది. ఇన్నాళ్లుగా తహసీల్ కార్యాలయంలో మాన్యువల్గా అందుస్తున్న సేవలను ఆన్లైన్లో అందుబాటులోకి తెస్తున్నట్టు సీసీఎల్ఏ కార్యాలయం తెలిపింది.
Mee Seva | రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ‘మీసేవ’లో మరో 9 సేవలను చేర్చుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇన్నాళ్లుగా తాసిల్దార్ కార్యాలయంలో మాన్యువల్గా అందిస్తున్న సేవలను ఆన్లైన్లో
జిల్లాలోని మల్కాజిగిరి ప్రభుత్వ వైద్యశాలలో జూన్ 6 నుంచి సదరం క్యాంపులు నిర్వహిస్తున్నట్లు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.