రామగిరి మండలం రత్నాపూర్ గ్రామ మేడిపల్లి శివారులోని భూములను ఎంజాయ్మెంట్ సర్వే కోసం శుక్రవారం వచ్చిన రెవెన్యూ అధికారులను రత్నాపూర్ గ్రామ ప్రజలు, రైతులు మరోసారి అడ్డుకున్నారు. గత 3 నెలల క్రితం కూడా అడ్డుకు
హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ప్రాజెక్టు పరిధిలో ఏర్పాటు చేసిన పోలీస్ స్టేషన్ను తరలిస్తున్నారు. మేడిపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఈ పీఎస్ను ఇప్పుడు కుర్మిద్దకు తరలించనున్నారు. ఈ మేరకు ఇప్పటికే యంత్�
Peddapalli | రత్నాపూర్ శివారులో గల మేడిపల్లిలో తమ భూములను ఇండస్ట్రీయల్ పార్క్కు ఇచ్చేదే లేదని స్థల పరిశీలన కోసం వచ్చిన కంపెనీ ప్రతినిధులను, అధికారులను, పోలీసులను రైతులు అడ్డుకున్నారు.
రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) యాచారం-చరికొండ రోడ్డు ఎంతో అధ్వాన్నంగా మారింది. రోడ్డంతా అడుగడుగునా కంకరతేలి గుంతలమయంగా మారింది. సుమారు 11కిలో మీటర్ల మేర రోడ్డు బీటి కోట్టుకుపోయి కంకరతేలి దారుణంగా తయారైంది. �
Pharma City | ఫార్మా సిటీ ఏర్పాటు వల్ల భూములు కోల్పోతున్న రైతుల ఉద్యమానికి కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం జరిగిన ధర్నాలో రైతులకు సంఘీభావం ప్రకటించారు.
Pharma City | ఫార్మాసిటీని రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని బాధిత రైతులు తెలిపారు. ప్రాణం పోయినా ఫార్మాకు భూములు చ్చేదిలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్న బలవంతపు భూసేకరణను అడ్డకొని తీరుతామని నాలుగ�
సీఎం కేసీఆర్ గొప్ప సంకల్పంతో ‘ముఖ్యమంత్రి అల్పాహారం’ పథకాన్ని ప్రారంభించారని రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా మేడిపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠ
జిల్లాలో శనివారం సా యంత్రం ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మేడిపల్లి మండలంలోని వల్లంపల్లి, కల్వకోట, దమ్మన్నపేట, భీమారం మం డలంలోని మన్నెగూడెం, లింగంపేట, దేశాయిపేట, రాజలింగంపేట, గోవిం�
కాలం చెల్లిన ఆహార పదార్థాలను విక్రయిస్తున్న ముఠాను బుధవారం మేడిపల్లి పోలీసులు అరెస్టు చేసిన రిమాండ్ తరలించారు. పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో
మేడిపల్లి-రాంపూర్లో ప్రగతికి బాటలు రూ.1.50 కోట్లతో యశోద సేవా కేంద్రం ఫంక్షన్హాల్, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నేటి నుంచి సేవలు ప్రారంభం వరంగల్, డిసెంబర్ 21 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): మాతృభూమి రుణాన్న�
బ్లాక్ ఫంగస్తో తహసీల్దార్ కన్నుమూత | ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్తో యావత్ దేశం ఉక్కిరిబిక్కిరవుతోంది. మరో వైపు బ్లాక్ ఫంగస్ (మ్యుకర్ మైకోసిస్) సైతం పంజా విసురుతోంది.