తెలంగాణలో స్థానికత నిర్ధారణలో ప్రభుత్వ నిర్లక్ష్యం విద్యార్థుల జీవితాలను ఆగం చేస్తున్నది. స్థానికత నిర్ధారణ కోసం ఈ ఏడాది ప్రారంభం నుంచే విజ్ఞప్తులు అందినా ప్రభుత్వం పట్టించుకోలేదు.
రాష్ట్రంలో ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం విడుదల చేసిన జీవో 33 బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావుతో (Harish Rao) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అనాలోచిత నిర్�
KTR | స్థానికత విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశార�
ఈ ఫొటోలోని అమ్మాయి పేరు కొంగర స్ఫూర్తి. హనుమకొండలో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివింది. ఇంటర్మీడియట్ను ఏపీలోని విజయవాడలో పూర్తిచేసింది. నీట్లో ఎస్సీ క్యాటగిరీలో ఆలిండియా ర్యాంకు 35,655 సాధించింది. గత �
JP Nadda : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా నీట్పై కీలక వ్యాఖ్యలు చేశారు. నీట్ ప్రవేశపెట్టకముందు దేశంలో వైద్య విద్య వ్యాపారంగా ఉందని, పీజీ సీట్లు అప్పట్లో రూ. 8 కోట్ల నుంచి రూ. 13 కోట్లకు అమ్మకానికి పెట్టేవారని
కాళోజీ నారాయణరావు వైద్య విశ్వవిద్యాలయంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో అన్ని దశల కౌన్సెలింగ్ పూర్తయ్యాక మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలు జరగలేదని హైకోర్టు తీర్పు వెలువరించింది.
పీజీ మెడికల్ సీట్ల భర్తీకి సంబంధించి అర్హత మార్కులను ‘జీరో’కు తగ్గించినా.. దేశవ్యాప్తంగా ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో 1700కుపైగా సీట్లు ఖాళీగా ఉన్నాయి. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ పూర్తయినప్పటికీ, వేలాది సీట్లు
ఎనగందుల ప్రకాశ్ గౌడ్- నీరజ దంపతులు. వీరిది మధ్యతరగతి కుటుంబం. ప్రకాశ్ కరీంనగర్ ఒక ప్రైవేట్ స్కూల్లో హిందీ టీచర్ పనిచేస్తున్నారు. తల్లి నీరజ సిద్దిపేట జిల్లాలోని కేజీబీవీలో కాంట్రాక్ట్ క్రాఫ్ట్ టీచర్ పని
ఒకప్పుడు వైద్య విద్య అంటే కొందరికే సాధ్యమయ్యేది. ఉన్న అతి కొద్ది సీట్లల్లో అవకాశం దొరకాలి అంటే ప్రతిభైనా ఉండాలి లేదా బాగా డబ్బైనా ఉండాలి. అందుకే చాలా మంది వైద్య వృత్తిలోకి వెళ్లాలని ఉన్నా అసాధ్యమయ్యేది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది.
నీట్ 2023లో అర్హత సాధించి రెండో విడత కౌన్సెలింగ్లో ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ మేనేజ్మెంట్ సీటు దక్కని అభ్యర్థులకు కాళోజీ హెల్త్ యూనివర్సిటీ మూడో విడత నోటిఫికేషన్ ద్వారా మరో అవకాశం కల్పించనున్నట్టు �
నిర్మల్ జిల్లా కేంద్రంలో రూ. 166 కోట్లతో నిర్మిస్తున్న మెడికల్ కళాశాల ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి చొరవతో పనులు శరవేగంగా కొనసాగుతుం డగా, మరికొద్ది రోజుల్లో అందుబాటు�
పేద కుటుంబానికి చెందిన విద్యాకుసుమం నీట్ పరీక్షలో ప్రతిభ కనబరిచి కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. హనుమకొండ హనుమాన్నగర్కు చెందిన జనగామ సురేశ్-కవిత దంపతుల కూతురు హరిప్రియ బుధవారం కన్వ�
ప్రభుత్వ కాలేజీల్లో మెడికల్ సీట్లలో తెలంగాణ ముందు వరుసలో నిలిచింది. కేంద్రం తాజాగా పార్లమెంట్కు తెలిపిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలోని ప్రభుత్వ కాలేజీల్లో 3,890 సీట్లు ఉన్నాయి.