మెడికల్ సీట్లు ఇప్పిస్తానని కోట్ల రూపాయల వసూళ్లకు పాల్పడిన వ్యక్తిని వరంగల్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం హనుమకొండలోని టాస్క్ఫోర్స్ కార్యాలయంలో టాస్క్ఫోర్స్ ఏసీపీ జితేందర్�
ఒకేసారి 8 కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించిన తెలంగాణ.. మరో ఘనత సాధించింది. 2022-23 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో దాదాపు 30% మన రా ష్ట్రం నుంచే కావ డం విశేషం.
గ్రామీణ ప్రజలకు వైద్యం అందుబాటులోకి వచ్చినప్పుడే ప్రతి గ్రామం అభివృద్ధి బాటలో పయనిస్తుంది. ఆ దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకుంటున్నారు. వైద్యరంగం విషయానికి వస్తే ఆయన అమలుచేస్తున్న నూతన విధా�
వైద్యవిద్య అభ్యసించాలనుకొనే తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లోని ‘బీ’ క్యాటగిరీ సీట్లు 85 శాతం తెలంగాణ విద్యార�
ఆ పని చేయాల్సింది ఎన్ఎంసీనే ఆ తర్వాతే సీట్ల సర్దుబాటుకు వీలు హైకోర్టులో రాష్ట్ర సర్కారు అఫిడవిట్ హైదరాబాద్, జూన్ 25 (నమస్తే తెలంగాణ): రద్దు చేసిన మెడికల్ సీట్లకు ప్రత్యామ్నాయంగా సీట్లు పెంచాల్సింది జ
Palla Rajeshwar reddy | రాష్ట్రంలో ధాన్యం సేకరణ అద్భుతంగా జరుగుతున్నదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. ధాన్యం సేకరణ సరిగా జరగట్లేదని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారని, ఆయనకు తప్ప రైతులు ఎవరికీ ఇబ్బందులు లే�
కొత్త కాలేజీలతో ఆరు నుంచి ఐదుకు తెలంగాణ ఇప్పటికే రాష్ట్రంలో 5,240 సీట్లు.. కొత్తగా 1,500 మరింత పటిష్ఠం కానున్న వైద్యవిద్య, వైద్య సేవలు హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): మారుమూల ప్రాంతాలకు కూడా టెర్షియరీ సేవలు