వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా వైద్యశాలలో గురువారం జరిగింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం గర్మిళ్లపల్లికి చెందిన బాలబోయిన మల్లయ్య(60) మండలంలోని �
IIT Bhilai Student Death | జ్వరం బారిన పడిన ఐఐటీ భిలాయ్ విద్యార్థి మరణించాడు. అయితే సకాలంలో వైద్యం అందకపోవడంతో అతడు మరణించినట్లు స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాంపస్లో నిరసన తెలిపారు. వైద్య నిర్లక్ష్యంపై దర్య
దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించలేదనే విధంగా వికారాబాద్ జిల్లాలో సదరం సర్టిఫికెట్ల కోసం ఎదురుచూస్తున్న దివ్యాంగుల పరిస్థితి మారిపోయింది. సదరం సర్టిఫికెట్లను జారీ చేసేందుకు ప్రభుత్వం నుండి అన్ని అన�
వైద్యం వికటించి మూగ జీవాలు మృత్యువాతకు గురైనట్లు బాధిత రైతులు మంగళవారం ఖమ్మం జిల్లా కారేపల్లి పశు వైద్యశాలలో ఆవేదన వ్యక్తం చేశారు. మండల పరిధిలోని గిద్దేవారిగూడెం గ్రామానికి చెందిన జరుపల లాల్సింగ్ తన �
వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ బాలిక మృతిచెందిన సంఘటన హయత్నగర్ డివిజన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ న్యాయం పొంది, తనలా ఇతరులు మోసపొద్దని సమాజానికి తెలియజేశారు.
వైద్యుల నిర్లక్యం ఏడాది బిడ్డ ప్రాణం తీసింది. పిల్లాడిని చూడకుండానే దవాఖానాలను మార్చిమార్చి రిఫర్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం చివరికి ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్నది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో జరిగింద�
ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా న
మహదేవపూర్లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. వివరాలి లా ఉన్నా�
Medical Negligence | గర్భంలోని శిశువు మరణించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. కాన్పు చేసేందుకు నిరాకరించారు. ఆ మహిళను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆరోగ్యంగా ఉన్న పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో ప్�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి
బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజుల క్రితం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.