వైద్యుల నిర్లక్ష్యంతోనే ఓ బాలిక మృతిచెందిన సంఘటన హయత్నగర్ డివిజన్ పరిధిలో శనివారం వెలుగుచూసింది. మృతురాలి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...
వైద్యుల నిర్లక్ష్యంతో తల్లి మరణించడాన్ని జీర్ణించుకోలేని ఓ కొడుకు వినియోగదారుల ఫోరం కోర్టును ఆశ్రయించాడు. అక్కడ న్యాయం పొంది, తనలా ఇతరులు మోసపొద్దని సమాజానికి తెలియజేశారు.
వైద్యుల నిర్లక్యం ఏడాది బిడ్డ ప్రాణం తీసింది. పిల్లాడిని చూడకుండానే దవాఖానాలను మార్చిమార్చి రిఫర్ చేసిన వైద్యుల నిర్లక్ష్యం చివరికి ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్నది. బీజేపీ పాలిత ఉత్తరాఖండ్లో జరిగింద�
ఎంజీఎం దవాఖాన క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ (సీఎంవో)ల నిర్లక్ష్యం రోగులు, అటెండెంట్ల పాలిట శాపంగా మారింది. రోడ్డు ప్రమాదంలో చికిత్స పొందుతూ మృతి చెందిన వ్యక్తి రికార్డుల నమోదులో మెడికల్ లీగల్ కేసుగా న
మహదేవపూర్లోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతోనే నాగరాజు మృతి చెందాడని ఆరోపిస్తూ సోమవారం జయశంకర్ భూపాలపల్లి కలెక్టరేట్ ఎదుట కుటుంబ సభ్యులు, బంధువులు ధర్నా చేశారు. వివరాలి లా ఉన్నా�
Medical Negligence | గర్భంలోని శిశువు మరణించినట్లు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్లు తెలిపారు. కాన్పు చేసేందుకు నిరాకరించారు. ఆ మహిళను ప్రైవేట్ హాస్పిటల్కు తరలించగా ఆరోగ్యంగా ఉన్న పండంటి బాబుకు జన్మనిచ్చింది. దీంతో ప్�
జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ దవాఖానలో వైద్యం వికటించి బాలింత మృతి చెందిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకున్నది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు గురువారం దవాఖాన ఎదుట ప్రధాన రహదారి
బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మూడు రోజుల క్రితం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల తల్లీబిడ్డలు ప్రాణాలు కోల్పోడం అత్యంత బాధాకరమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
Jagithyala | వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది. ఓ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకపోవడం పలువురిని కలిచవేసింది.
Nallagonda | వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి(Infant dies) చెందడంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు దవాఖానపై దాడి చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలోని( Devarakonda )ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది.
ఓ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో మనోహరబాద
పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం య ముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అ మాంతం హరించిన ఘటన మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటుచేసుకున్నది.