Jagithyala | వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది. ఓ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకపోవడం పలువురిని కలిచవేసింది.
Nallagonda | వైద్యుల నిర్లక్ష్యంతో ఓ చిన్నారి మృతి(Infant dies) చెందడంతో ఆగ్రహించిన బాధిత కుటుంబ సభ్యులు దవాఖానపై దాడి చేశారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా దేవరకొండలోని( Devarakonda )ప్రభుత్వ దవాఖానలో చోటు చేసుకుంది.
ఓ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యం కారణంగా అప్పుడే పుట్టిన పసికందు మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు నిరసన తెలిపారు. బాధితులు తెలిపిన ప్రకారం.. మెదక్ జిల్లా తూప్రాన్ సమీపంలో మనోహరబాద
పండంటి బిడ్డకు జన్మనిచ్చానని ఆనందపడేలోపే వైద్యుల నిర్లక్ష్యం య ముడి రూపంలో వచ్చి ఓ మాతృమూర్తి ప్రాణాన్ని అ మాంతం హరించిన ఘటన మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో చోటుచేసుకున్నది.
రేబిస్ వ్యాక్సిన్ వికటించి భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని మంజూర్నగర్కు చెందిన గరిసెల రజిత(37) మృతి చెందింది. మృతురాలి కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. రజితకు 20 రోజుల క్రితం కుక్క కరవగా వెంటన�
బాన్సువాడలోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గర్భిణికి సిజేరియన్ చేస్తుండగా శిశువు మృతి చెందింది. అయితే, వైద్యుల నిర్లక్ష్యం వల్లే పాప మృతి చెందిందని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చ�
Pregnant woman died |
వైద్యం వికటించి(Medical negligence) మహిళ మృతి (Pregnant woman died)చెందిన ఘటన ఆదివారం నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రియాంక హాస్పిటల్లో చోటు చేసుకుంది.
Medical negligence | వృద్ధురాలు సజినా తెలివిలోకి వచ్చిన తర్వాత తన కాలును పరిశీలించింది. అయితే గాయమైన ఎడమ కాలుకు బదులుగా కుడి కాలికి సర్జరీ చేసినట్లుగా ఆమె గ్రహించింది. వెంటనే సజినా, ఆమె కుమార్తె నర్సును పిలిచి ఈ విషయ�