ఏజెన్సీ ప్రాంతాల్లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న ‘సికిల్ సెల్'కు అడ్డుకట్టవేసేందుకు వైద్య, ఆరోగ్య శాఖ చర్యలు చేపడుతున్నది. ఈ మేరకు గిరిజన ప్రాంతాల్లో స్పెషల్ డ్రై వ్ నిర్వహిస్తున్నది.
వైద్యారోగ్య శాఖలో ఇన్చార్జుల పాలన వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. 3 హెచ్వోడీ పోస్టులను మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీచేశారు.
వైద్యశాఖలో జరిగిన బదిలీల్లో కుంభకోణం జరిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తేల్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు నివేదిక సిద్ధం చేసినట్టు సమాచారం.
దీర్ఘకాలంగా హైదరాబాద్లో తిష్టవేసిన ప్రభుత్వ వైద్యులు జిల్లాలకు వెళ్లకుండా ఉండేందుకు మార్గాలను వెతుకుతున్నారు. తాము వెళ్లిపోతే మెడికల్ కళాశాలలకే నష్టమంటూ బెదిరింపులకు దిగుతున్నట్టు తెలిసింది.
గాంధీ, ఉస్మానియా దవాఖానలను సుదీర్ఘకాలంగా నడుపుతున్న సూపరింటెండెంట్లను ప్రభుత్వం బదిలీ చేసింది. వైద్యశాఖలో ఉద్యోగుల బదిలీకి శుక్రవారం కౌన్సెలింగ్ ప్రారంభం అయ్యింది.
పట్టణ కేంద్రంలో అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా వైద్యసేవలు అందిస్తున్న దవాఖానలపై శనివారం వైద్య శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. అందులో భాగంగా సాయిరాం, ప్రియాంక ఎముకల దవాఖాన, సంజీవిని ఫిజియ
పరిసరాల పరిశుభ్రతతోనే వ్యాధులను దూరం చేయవచ్చని రాష్ట్ర వైద్యశాఖ జాయింట్ డైరెక్టర్ శివబాలాజీరెడ్డి అన్నారు. మండలంలోని ఇందుగుల గ్రామాన్ని శుక్రవారం ఆయన సందర్శించి రోగాల బారిన పడిన బాధితులతో మాట్లాడా
వైద్యారోగ్య శాఖలో ఓ వైద్యురాలికి ఇచ్చిన డిప్యుటేషన్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వైద్యశాఖలో అన్ని రకాల డిప్యుటేషన్, వర్ఆర్డర్స్ను రద్దు చేస్తూ ఈ నెల 7న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
నార్మల్ డెలివరీలను ప్రోత్సహించాల్సిన పలువురు ప్రైవేట్ వైద్యులు కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కాన్పు కోసం దవాఖాన మెట్లెక్కితే చాలు.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా కడుపు కోసి బిడ్డను చేతిలో పెడుతున్నార�
వైద్యశాస్త్రం కొత్తపుంతలు తొక్కుతున్నా.. పురుష పుంగవుల్లో అపోహలు, అనుమానాలు తొలగడం లేదు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లకు పురుషులు దూరంగా ఉంటున్నారు. కుటుంబ నియంత్రణ అంటే మహిళలకు సంబంధించిన అంశంగా సమాజంలో నా�
Telangana | ప్రజల ఆరోగ్య సంరక్షణ సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎన్నో చర్యలకు శ్రీకారం చుట్టింది. కొత్త మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వైద్య విద్యను అందుబాటులోకి తీసుకువచ్చి�
Telangana వైద్యారోగ్యశాఖలో భారీ ఎత్తున కా రుణ్య నియామకాలు చేపట్టేందుకు లైన్ క్లియర్ అయ్యింది. కారుణ్య నియామకా ల కోసం ఏకంగా 1,266 పోస్టులను అప్గ్రేడ్ చేస్తూ ఆర్థికశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. కారుణ్�