Gurukul School | సేవ్ గురుకుల్ ఉత్తరాల ఉద్యమంలో భాగంగా పూర్వ విద్యార్థి కంది ప్రేమ్ కుమార్ ఉత్తరాలను స్పీడ్ పోస్ట్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలకు పంపించారు.
Bike Accident | తుర్కయాంజల్ బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన బీటెక్ విద్యార్థి రావత్ యశ్వంత్(25) బైక్పై అతివేగంతో వెళ్లి హోర్డింగ్ను ఢీకొట్టి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ �
MLA KP Vivekananda | గాజుల రామారం (సర్కిల్) డివిజన్ పరిధిలోని హెచ్ఏఎల్ వెస్ట్ కాలనీ నూతన సంక్షేమ సంఘం ఏర్పడిన సందర్భంగా సంక్షేమ సంఘ సభ్యులు ఇవాళ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానందను మర్యాదపూర్వకంగా కలిశారు.
MLA KP Vivekanand | దుండిగల్, మార్చి 19: విశ్వ నగరాభివృద్ధిని బడ్జెట్లో పూర్తిగా విస్మరించారనీ బీఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఇవాళ ప్రభుత్వం అసెంబ్లీలో ప�
Theft | కర్నూలు జిల్లాకు చెందిన జాఫర్ మియా కుటుంబం కుత్బుల్లాపూర్ నియోజక వర్గం గాజులరామారంలోని వీనస్ ఎన్క్లేవ్లో స్థిరపడింది. గుర్తుతెలియని వ్యక్తులు ఇంటి తాళాన్ని బద్దలు కొట్టి అందిన కాడికి దోచుకెళ్లి
Traffic Jam | Traffic Jam| మియాపూర్ నుంచి గండి మైసమ్మ వైపు వెళ్తున్న ఓ టిప్పర్ భౌరంపేట-సూరారం క్రాస్ రోడ్ స్నేక్ పార్క్ వద్ద అదుపుతప్పి రోడ్డుపై నిలిచిపోయింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
Mahankali Temple | శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తులు ఆలయం తాళం, హుండీ విరగొట్టారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.
Asha Workers | హక్కుల సాధనకు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిలో భాగంగా అక్కికిడి వెళ్లనున్న ఆశాలను ముందస్తు అరెస్ట్ చేసారు. దీంతో ఆశా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన వ్యక్తం �
Illegal constructions | నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లిలో అనుమతులకు మించి నిర్మించిన ఓ బహుళ అంతస్తుల నిర్మాణాన్ని సిబ్బంది కూల్చివేశారు. అనంతరం ప్రగతి నగర్ కమాన్ (బావర్చి హోటల్) ఎదురుగా బస్ స్టాప�
Mobile Transformers | కుత్బుల్లాపూర్, మార్చి18 : వేసవిలో తలెత్తే కరెంటు కొరతను తీర్చేందుకు అత్యవసరంగా వినియోగంలోకి తెచ్చే కరెంటు మొబైల్ ట్రాన్స్ఫార్మర్లను ఇవాళ మేడ్చల్ డివిజన్ విద్యుత్ శాఖ అధికారులు ప్రారంభించారు. �
Park Place | కొందరు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి రాజశేఖర్ కాలనీకి చెందిన పార్కు స్థలాన్ని పశువులశాలగా మార్చారు. ప్రజా ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాల్సిన పార్కు స్థలాన్ని ఏకంగా పశువుల దొడ్డిగా మార్చే
Enumerators | కుల గణన (సమగ్ర కుటుంబ సర్వే) నిర్వహించిన ఎన్యుమరేటర్లకు గౌరవ వేతనాలు ఇప్పించాలని పలువురు మహిళలు ఇవాళ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సాబేర్ ఆలీని కలిసి విజ్ఞప్తి చేశారు.
Kukatpally Nalla cheruvu | కూకట్ పల్లి నల్లచెరువును మరోసారి సర్వే చేసి... చెరువు విస్తీర్ణం, బఫర్, ఎఫ్టీఎల్ జోన్లను గుర్తించాలని, రైతు కుటుంబాలు నష్టపోకుండా ఆదుకోవాలని సంబంధిత ప్రభుత్వ అధికారులను నల్లచెరువు బాధిత రైతు
Ilegal construction | గతంలో ఇదే చోట నిర్మించిన గదులు రోడ్డుకు అడ్డంగా ఉన్నాయంటూ ఇదే రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. మరి ఇప్పుడు ఏం జరిగిందో ఏమో కానీ.. రాత్రికి రాత్రి నిర్మాణం పూర్తి చేశారు కొందరు వ్యక్తులు.