పౌల్ట్రీ పరిశ్రమను దెబ్బ తీసే కుట్రలో భాగంగా కొందరు బ్లర్డ్ ఫ్లూ వస్తున్నదంటూ సోషల్ మీడియాలో విషప్రచారం చేస్తున్నారని, వాటిని ప్రజలు నమ్మవద్దని నేషనల్ ఎగ్ కోఆర్డినేషన్ కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల�
మేడారం సమ్మక జాతరకు హుజూరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులను ఆదివారం స్థానిక బస్టాండ్లో డిపో మేనేజర్ శ్రీకాంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నేటి నుంచి ఈ నెల 25 వరకు నిత్యం 120 బస్సులు హుజూరాబాద్
తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క జాతరకు ఆర్టీసీ ప్లాన్ సిద్ధం చేసింది. ఈ నెల 18 నుంచి 25 దాకా జాతర జరుగనుండగా ఎక్కడా ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.
ఓ వైపు వేములవాడ రాజన్న, మేడారం సమ్మక్క దర్శనాలు.. మరోవైపు శుభ ముహూర్తాలు, అత్యధిక పెండిళ్లు, శుభకార్యాలు.. ఇంకోవైపు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి.
సమ్మక్క జాతరకు ముందు తొలిమొక్కు కోసం తరలివచ్చిన భక్తులతో సోమవారం వేములవాడ రాజన్న ఆలయం పోటెత్తింది. సుమారు లక్ష మంది రావడంతో ప్రాంగణం జాతరను తలపించింది. క్షేత్రానికి వచ్చే దారులన్నీ వాహనాలతో నిండిపోయాయ
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకోసం ఆర్టీసీ సన్నద్ధమైంది. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. మంచిర్యాల జిల్లాలోని ఐదు ప్రాంతాల నుంచి మేడారం జాతరకు బస్సులను నడిపించనున్�
మేడారం సమ్మక్క-సారలమ్మ పూజారులు బుధవారం గుడిమెలిగే పండుగ నిర్వహించనున్నారు. మహా జాతరకు రెండు వారాల ముందు ఈ పండు గ చేస్తారు. పూజారుల కుటుంబాలు ఇళ్లను శుద్ధి చేసుకొని సమ్మక్క గుడి వద్దకు చేరుకుంటారు.
మంచిర్యాల గోదావరి తీరం, సీసీసీ ముక్కిడి పోచమ్మ ఆలయం వద్ద ఏర్పాటు చేయనున్న సమ్మక్క జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందుల్లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు ఆదేశించారు.
సమ్మక్క జాతర సమీపిస్తున్న నేపథ్యంలో శనివారం కొండగట్టు హనుమాన్ ఆలయం భక్తులతో పోటెత్తింది. సుమారు 25 మంది తరలిరావడంతో ఎటుచూసినా రద్దీ కనిపించింది. కొండపైకి చేరుకొనేందుకు 3 గంటల సమయం పట్టిందని ఆలయ అధికారు�
మేడారం జాతర పరిధిలో విలేజ్ డెవలప్మెంట్ కమిటీల అనుమతి లేకుండానే అభివృద్ధి పనులు చేపట్టడం స్థానిక గ్రామ పాలకులు, వీడీసీ సభ్యుల్లో ఆగ్రహానికి కారణమవుతున్నది. జాతర అభివృద్ధిలో నామినేటెడ్ పనులకు వీడీస�
మేడారం సమ్మక్క, సారలమ్మల హుండీల ద్వారా రూ. 39,84,959 ఆదాయం లభించింది. గత సెప్టెంబర్ మాసంలో అమ్మవార్ల గద్దెలపై 22 హుండీలు ఏర్పాటు చేయగా అవి భక్తులు వేసిన కానుకలతో నిండుకోవడంతో గురువారం దేవాదాయ శాఖ అధికారులు అమ్�