సమ్మక్క-సారలమ్మ జాతరలో భాగంగా శనివారం సాయంత్రం కోయపూజారులు అమ్మవారిని వనంలోకి తీసుకెళ్లారు. ఈ క్ర మంలో ఉద యం నుంచే భక్తులు పెద్ద సం ఖ్యలో గద్దెల వద్దకు చేరుకుని అమ్మవార్లను దర్శించుకొని, మొక్కులు చెల్లి
వరంగల్, హనుమకొండలోని మినీ మేడారం జాతరలు ముగిశాయి. శనివారం రాత్రి తల్లులు వనప్రవేశం చేశారు. అగ్రంపహాడ్ సమ్మక్క-సారలమ్మ తల్లులను సంప్రదాయ పద్ధతిలో ప్రధాన పూజారులు గోనెల సారంగపాణి, గోనెల వెంకన్న, గుల్లపల
లక్షలాదిగా తరలివచ్చిన బిడ్డలకు దీవెనలందించిన అమ్మవార్లు శనివారం సాయంత్రం వన ప్రవేశం చేశారు. భక్తుల జయజయధ్వానాల నడుమ, ఉద్విగ్న వాతావరణంలో చిలుకలగుట్టకు సమ్మక్కను, కన్నెపల్లికి సారలమ్మ, పూనుగొండ్లకు పగ�
ఆర్టీసీ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా భక్తులకు మేడారం ప్రసాదాన్ని అందజేస్తున్నట్లు ఆర్ఎం జానిరెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమ్మక్క-సారలమ్మ బంగారం (బెల్లం), కుంకుమను ఇంటికే అందజేస్తామని పేర్కొన్నార
మేడారం జాతర అభివృద్ధికి వంద ఎకరాల భూసేకరణ చేయనున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటికే 50 ఎకరాలు పూర్తయిందని, మరో 50 ఎకరాల కోసం రైతులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపారు. మంగళవారం మీడియా పాయింట్ వద్ద �
మేడారం మహా జాతరలో ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించే విధంగా అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖల మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) అన్నారు. గురువారం మేడారం హరితహోటల్లో పారిశుధ్య న
వనదేవతలు సమ్మక్క-సారలమ్మకు భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుని అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. గురువారం వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ప్రైవేట్, ఆర్టీసీ బస్సుల్లో మేడారానికి �
మేడారం మహాజాతరకు వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని రాష్ట్ర పంచాయతీరాజ్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సీతక్క అధికారులను ఆదేశించారు. మేడారంలోని హరిత హోటల్లో మంగళవారం గిరిజన సంక్షేమ�
పూజారులు రేపు (బుధవారం) మేడారంలోని సమ్మక్క-కన్నెపల్లిలోని సారలమ్మ పూజా మందిరాల్లో మండె మెలిగే పండుగ నిర్వహించనున్నారు. మాఘ శుద్ధ పౌర్ణమిని పురస్కరించుకుని అమ్మవార్ల మహా జాతరకు ముందు వచ్చే బుధవారం గుడి �
మేడారం మహా జాతరలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుధ్య కార్మికులు శ్రమదోపిడీకి గురవుతున్నారు. పారిశుధ్య నిర్వహణ కాంట్రాక్టర్ మహారాష్ట్ర నుంచి పేదలను తీసుకొచ్చి ఎనిమిది గంటలకు బదులు 12 గంటలు వెట్టిచాకిర�
దేశంలోనే అతి పెద్ద గిరిజన ఉత్సవంగా ప్రసిద్ధి గాంచిన మేడారం మహా జాతర పనుల నిర్వహణలో ప్రభుత్వ పర్యవేక్షణ కరువవుతున్నది. ఆయా శాఖల అధికారులు ‘ఎవరికి వారే యమునా తీరే’ అన్నట్లుగా వ్యవహరిస్తుండడంతో అభివృద్ధి