భక్తిభావంతో ఉప్పొంగిన మేడారం వన దేవతలను దర్శించుకొన్న భక్తులు సమ్మక్క, సారలమ్మ దీవెనలు పొందిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు నేడు వన ప్రవేశం చేయనున్న తల్లులు తాడ్వాయి, ములుగు, ఫిబ్రవరి 18 (నమస�
హైదరాబాద్ : మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. చిలుకలగుట్ట నుంచి బయలుదేరిన సమ్మక్క తల్లి మేడారంలో గద్దెలపై కొలువుదీరింది. గిరిజన సంప్రదాయం, అధికారిక లాంఛనాలతో ఘన స్వాగతం పలికారు. వనంవీడి జన�
కన్నెపల్లి కల్పవల్లి సారలమ్మ బుధవారం మేడారం గద్దెపై కొలువుదీరింది. పగిడిద్దరాజు, గోవిందరాజులు సారలమ్మతోనే గద్దెలపైకి చేరారు. ముందుగా కన్నెపల్లిలో గుడి వద్ద వడ్డెలు ప్రత్యేక పూజలు చేశారు. రాత్రి 7:14 గంటల�
హైదరాబాద్ : మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర మొదలైంది. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో మేడారం జాతరకు వెళ్లే పలు మార్గాల్లో పో
బేగంపేట విమానాశ్రయంలో మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ మేడారం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. ఆదివాసీ గిరిజన దేవతలైన సమ్మక్క-సారమ్మలను దర్శించుకొనే భక్తుల సౌకర్యార్థం ఈ సేవలు ప్రారంభించినట్�
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని, మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు.