హైదరాబాద్ : మేడారంలో సమ్మక్క, సారలమ్మ జాతర మొదలైంది. వనదేవతలను దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలిస్తున్నారు. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో వాహనాలు వస్తుండడంతో మేడారం జాతరకు వెళ్లే పలు మార్గాల్లో పో
బేగంపేట విమానాశ్రయంలో మంగళవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ మేడారం హెలికాప్టర్ సర్వీసులను ప్రారంభించారు. ఆదివాసీ గిరిజన దేవతలైన సమ్మక్క-సారమ్మలను దర్శించుకొనే భక్తుల సౌకర్యార్థం ఈ సేవలు ప్రారంభించినట్�
Vemulawada | దక్షిణ కాశి వేములవాడ (Vemulawada) శ్రీరాజరాజేశ్వర స్వామివారి క్షేత్రానికి భక్తులు పోటెత్తారు. మేడారం జాతరకు ముందు రాజన్నను దర్శించుకునే ఆనవాయితీలో భాగంగా
ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం సురక్షితమని, మేడారం సమ్మక-సారలమ్మ మహాజాతరకు వెళ్లే భక్తులు సంస్థ సేవలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కోరారు.
SP Sangram Singh | మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు (Medaram Jatara) పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ములుగు జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ అన్నారు. జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కట్టుదిట్టమైన
Vemulawada | రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ (Vemulawada) రాజరాజేశ్వరునికి హుండీ ద్వారా రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది. కేవలం 12 రోజుల్లో రూ.3 కోట్లకుపైగా ఆదాయం సమకూరడం ఆలయ చరిత్రలో