వచ్చే ఆల్ ఇండియా డ్యూటీమీట్లో రాష్ట్ర పోలీసులు సత్తాచాటి దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందాలని రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ అన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో మామునూరులోని పోలీస్ �
కజకిస్థా న్ వేదికగా జరుగుతున్న వరల్డ్ బాక్సింగ్ కప్లో భారత బాక్సర్లు మీనాక్షి, పూజారాణి సెమీఫైనల్స్కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖరారు చేసుకున్నారు.
Jagtial Police | పోలీస్ శాఖలో విశేషమైన సేవలందించినందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోలీస్ పతకాలు ఎంపికైన పోలీస్ సిబ్బందిని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అభినందించారు.
ఏషియన్ అథ్లెటిక్స్లో తొలిరోజే భారత్కు రెండు పతకాలతో అదరగొట్టింది. పురుషుల పదివేల మీటర్ల పరుగు పందెంలో యువ అథ్లెట్ గుల్వీర్ సింగ్ స్వర్ణంతో సత్తా చాటగా 20 కిలోమీటర్ల రేస్ వాక్లో సెర్విన్ సెబాస్�
Marri Lakshman Reddy | ఎంఎల్ఆర్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి చండీగఢ్లోని జాతీయ స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో 5 పతకాలు సాధించినట్లు కళాశాల యాజమాన్యం ఓ ప్రకటనలో తెలిపింది. క్రమం తప్పకు�
ఆసియా అండర్-22 యూత్ బాక్సింగ్ చాంపియన్షిప్లో భారత బాక్సర్ల జోరు కొనసాగుతోంది. అస్తానా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో యువ బాక్సర్లు భారత్కు 22 పతకాలు ఖాయం చేయగా ఇందులో 12 మహిళల కేటగిరీలోవే కావడం విశేషం. �
జాతీయ స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో తెలంగాణ యువ స్విమ్మర్ సుహాస్ ప్రీతమ్ మూడు పతకాలతో సత్తాచాటాడు. ఢిల్లీలోని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ స్విమ్మింగ్ పూల్ కాంప్లెక్స్లో జరిగిన ఈ ప�
ప్రతిష్ఠాత్మక ఆసియా పారాగేమ్స్లో యువ ఆర్చర్ శీతల్దేవి సంచలనం సృష్టించింది. రెండు చేతులు లేకపోయినా.. మొక్కవోని ఆత్మవిశ్వాసంతో అద్భుత ప్రదర్శన కనబరిచింది.
ప్రతిష్ఠాత్మక ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్ల పతకాల వేటతో స్ఫూర్తి పొందిన పారా అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. హాంగ్జౌ వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో 82 పతకాలతో భారత క్రీడా యవనికపై కొత్త అధ్యాయం లిఖించారు.
కర్ణాటకలోని కృష్ణరాజసాగర్ ఆనకట్ట వద్ద జరిగిన మైసూర్ నేషనల్స్లో తెలంగాణ సెయిలర్లు పతకాల పంట పండించారు. టోర్నీలో తమకు తిరుగులేదన్న రీతిలో మన సెయిలర్లు ఆరు స్వర్ణాలు సహా నాలుగు రజతాలు, రెండు కాంస్య పతక�
జాతీయ గోల్ఫ్ టోర్నీలో గురుకుల గోల్ఫర్లు సత్తాచాటారు. కర్ణాటక వేదికగా జరిగిన మూడో దశ సౌత్ జోన్-నేషనల్ పోటీల్లో గురుకుల విద్యార్థులు 9 పతకాలు కైవసం చేసుకున్నారు. అందులో ఓ స్వర్ణం, 4 రజతాలు, 4 కాంస్యాలు ఉన�