జాతీయ స్థాయిలో తెలంగాణ పోలీసులు మరోమారు సత్తా చాటారు. అత్యుత్తమ పనితీరుతో కేంద్ర హోంమంత్రి స్పెషల్ ఆపరేషన్ మెడల్కు తెలంగాణ పోలీస్ విభాగం నుంచి మొత్తం 11 మంది ఎంపికయ్యారు. అవార్డులకు ఎంపికైనవారి జాబి
భారత్కు చెందిన 94 ఏండ్ల భగవాణి దేవి సంచలనం సృష్టించింది. వయసు అనేది ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తూ ప్రపంచ మాస్టర్స్ అథ్లెటిక్స్ టోర్నీలో సత్తాచాటింది.
దక్షిణకొరియా వేదికగా జరుగుతున్న ఆసియా-ఓషియానియా పారా పవర్లిఫ్టింగ్ చాంపియన్షిప్లో భారత లిఫ్టర్లు పరమ్జీత్ కుమార్, మన్ప్రీత్కౌర్ కాంస్య పతకాలతో మెరిశారు. బుధవారం జరిగిన పురుషుల 49కిలోల విభాగ�
జాతీయ, అంతర్జాతీయ వేదికలపై తెలంగాణ యువత పతకాల పంట రాష్ట్ర ఖ్యాతిని ఇనుమడింపజేయడమే లక్ష్యంగా మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. గన్ను గురిపెట్టినా.. విల్లు ఎక్కుపెట్టినా.. కత్తి దూసినా.. పంచ్ విసిర�
కైరో: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ షూటింగ్ టోర్నీ పతకాల పట్టికలో భారత్ అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఆఖరి రోజు మరో రెండు పతకాలు మన ఖాతాలో చేరడంతో భారత్ తొలి స్థానంలో నిలిచింది. భారత ద్వయం రిథమ్ సాంగ్వాన్- అ�
తిరుపతి :తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి చెందిన శ్రీ వేంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బ్యాచ్ విద్యార్థులు వైద్య విద్యలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి మెడల్స్ సాధించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈ�
Kidambi Srikanth | భారత షట్లర్ కిదాంబి శ్రీకాంత్ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్లో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్షిప్ క్వార్టర్ ఫైనల్స్లో సునాయాస విజయంతో సెమీస్కు దూసుకెళ్లాడు.
మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు పోలీసులకు ఉత్కృష్ట, ఆరుగురికి సేవా పతకాలు లభించినట్లు ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ డీఎస్పీగా పని చేస్తున్న రేలా జ�
హైదరాబాద్: ఉజ్జయినీ వేదికగా జరుగుతున్న 36వ జాతీయ మల్లఖాంబ్ చాంపియన్షిప్లో తెలంగాణకు రెండు కాంస్య పతకాలు దక్కాయి. గురువారం జరిగిన టీమ్ విభాగపు పిరమిడ్స్ పోటీల్లో తెలంగాణ జట్టు కాంస్య పతకం సొంతం చేస
Para shuttlers: పారా షట్లర్లు ( Para shuttlers ) ప్రమోద్ భగత్, మనోజ్ సర్కార్లకు ప్రధాని నరేంద్రమోదీ అభినందనలు తెలియజేశారు. ఇవాళ సాయంత్రం జరిగిన బ్యాడ్మింటన్ సింగిల్స్ ఫైనల్ మ్యాచ్లో
అవని, హర్విందర్కు కాంస్యాలుహైజంప్లో ప్రవీణ్కు రజతంటోక్యో పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు విశ్వరూపం కనబరుస్తున్నారు. వరుసగా రెండు రోజులు ఒక్క పతకం సాధించని మనవాళ్లు.. శుక్రవారం ముచ్చటగా మూడు మెడల్స�
న్యూఢిల్లీ : ఒలింపిక్స్లో పతకాలు గెలిచిన క్రీడాకారులతో వీడియో కాల్స్ మాట్లాడటం చాలని, వారికి హామీ ఇచ్చిన రివార్డులను అందించాలని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీకి చురకలు వేశ
మంత్రి శ్రీనివాస్ గౌడ్| రాష్ట్రానికి చెందిన క్రీడాకారులు టోక్యో ఒలింపిక్స్లో అద్భుతమైన ప్రతిభ కనబర్చి పతకాలు సాధించాలని, రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతులు తేవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష�