‘ఒకప్పుడు విద్య రంగంలోకి రావాలంటేనే ఆంక్షలున్న పరిస్థితి నుంచి, నేడు విదేశాల్లో విద్య, ఉద్యోగాల్లో రాణించే స్థాయికి చేరుకున్నారు. ఇది అభినందించదగిన పరిణామం.
మెదక్ జిల్లా తూఫ్రాన్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవనాన్ని ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎఫ్డీసి ఛైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల�
పాపన్నపేట, మార్చి 2 : మెదక్ జిల్లాలోని ఏడుపాయల వనదుర్గమ్మ క్షేత్రం బుధవారం భక్తజన సంద్రమైంది. జాతర సందర్భంగా బండ్ల ఊరేగింపు అట్టహాసంగా జరిగింది. ఆనవాయితీ ప్రకారం పాపన్నపేట సంస్థానాధీశుల బండి ముందు నడవగ�
మెదక్, మార్చి 2 : సీఎం కేసీఆర్ ఈ నెల 8న శ్రీకారం చుట్టనున్న మన ఊరు-మన బడి కార్యక్రమంలో భాగంగా మెదక్ ఎమ్మెల్య ఎం.పద్మాదేవేందర్రెడ్డి తన నెల జీతాన్ని విరాళంగా ప్రకటించారు. బుధవారం సంగారెడ్డిలో మంత్రి హరీశ
మెదక్ : జిల్లాలోని ఏడుపాయల వనదుర్గ మాతను మంగళవారం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల జాతర వైభవంగా జరుగుతు
మెదక్ : ఏడుపాయల దుర్గామాతకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి హరీశ్ రావు పట్టువస్త్రాలు సమర్పించి మహాశివరాత్రి జాతర ఉత్సవాలను ప్రారంభించారు. అంతకు ముందు ఆలయ పూజారులు మంత్రికి పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలిక�
మనోహరాబాద్, ఫిబ్రవరి 28 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్షాక్తో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మనోహరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి ఎస్ఐ రాజుగౌడ్ తెలిపిన వివరాల
కొల్చారం, ఫిబ్రవరి 28 : ఎదురుగా వస్తున్న బైక్ను కారు ఢీకొట్టిన సంఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం కొల్చారం పొలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కొల్చారం ఎస్సై శ్రీనివాస్గౌడ్, ప్ర�
మెదక్ మున్సిపాలిటీ, ఫిబ్రవరి 24 : భవిష్యత్ సౌరశక్తిదేనని.. సౌరశక్తిని వినియోగించుకోవాలని సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ముంబై ఐఐటీ ప్రొఫెసర్ డాక్టర్ చేతన్ సింగ్ సోలంకి అన్నారు. ఆచార్య సోలంకి 2020లో ప్రార�
నిజాంపేట,ఫిబ్రవరి20 : గిరిజన తండాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని నగరం తండాలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్ విగ్రహ ప్రతిష్టాపన
నిజాంపేట,ఫిబ్రవరి16 : చెరువులోకి దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం నిజాంపేటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిజాంపేటకు చెందిన ఎర్రం నర్సవ్వ (55) కుటుంబ విషయంలో సమస్యలు,గత కొంత క�
నర్సాపూర్,ఫిబ్రవరి14 : టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా నర్సాపూర్ మండల పరిధిలోని సీతారాంపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే మదన్రెడ్డి సమక్షంలో సోమవారం టీఆర్ఎస