హోటల్ గదిలో వైద్యుడు చంద్రశేఖర్ ఆత్మహత్య | కూకట్పల్లిలోని ఓ హోటల్ గదిలో ఆర్ చంద్రశేఖర్ అనే వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆయన స్వస్థలం మెదక్. చంద్రశేఖర్ స్థానికంగా చిన్న పిల్లల వైద్యుడిగా పని చే�
Medak |కూతురుతో కలిసి తాళ్లతో కట్టుకొని చెరువులోకి దూకిన దంపతులు.. ఇద్దరు మృతి | మెదక్ మండలం బొల్లారంలో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కూతురుతో కలిసి దంపతులు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టుకొని చెరువులో దూకి ఆత్�
రవి గాంచని చోటును సైతం దృశ్యీకరణ శాసన మండలి ప్రొటెం స్పీకర్ భూపాల్రెడ్డి కలెక్టరేట్లో ఘనంగా ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం పాల్గొన్న కలెక్టర్ హనుమంతరావు, ఎస్పీ, ప్రజప్రతినిధులు సంగారెడ్డి కలెక్టరేట్: వం
పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి ఎమ్మెల్యే సీడీపీ నుంచి 40శాతం నిధులు పాఠశాలలకు ప్రతి ఎమ్మెల్యే ఏటా రూ.2 కోట్లతో పాఠశాలల్లో పనులు సంగారెడ్డి (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠ�
మెదక్ మున్సిపాలిటీ: ప్లాస్టిక్ రక్కసితో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతొంది. ఏక కాలంలో వినియోగించి పారేసే వ్యర్థాలతో జీవరాశులుకు నష్టం కలుగుతోంది. వాడుతున్న ప్లాస్టిక్లో 9 శాతం రీసైక్లింగ్ అవుతుండగా 12
మెదక్ మున్సిపాలిటీ: ఉపాద్యాయుల హేతుబద్దీకరణకు ప్రభుత్వం అనుమతిచ్చిన నేపథ్యంలో జిల్లాలో విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే యూడైస్ అన్లైన్ ప్రక్రియ ముగియ డంతో పాఠశాలల హేతుబద్దీకరణ పనులు మరింత
వాడిపోతున్న పొలాలకు వానలతో ఊపిరి జిల్లా వ్యాప్తంగా జోరుగా వర్షాలు మెదక్ జిల్లాలో 3 లక్షల 9వేల 665 ఎకరాల్లో పంటల సాగు.. ఈ సారి జిల్లాలో పెరిగిన సాగు విస్తీర్ణం మెదక్: వానాకాలం ప్రారంభంలో జిల్లాలో వర్షాలు జోరు�
మెదక్: జాతీయ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులకు సంబంధించి వర్క్ సైట్ బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు వర్క్ ఫైళ్లు, రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని కలె క్టర్ ఎస్.హరీశ్ అధికారులకు సూచించారు. గురువారం డీ�
మెదక్ : ఈ నెల 21న మెదక్ జిల్లాలో తెలంగాణ మోడల్ స్కూల్స్ 6వ, 7వ తరగతి నుంచి పదవ తరగతి 2021-2022 అకడమిక్ సంవత్సరం ప్రవేశ అర్హత పరీక్షలు ఉన్నందున జిల్లాలోని 7 పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని జిల్లా ఎస
మెదక్ రూరల్: ఇందిరాగాందీ అవుట్డోర్ స్టేడియంలోని పనులను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని రాష్ట్ర ఆబ్కారీ, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాం స్కృతిక, పురావస్తు శాఖ మంత్రి శ్రీన
మెదక్ మున్సిపాలిటీ: 2021-22 విద్య సంవత్సరానికిగాను మెదక్ ప్రభుత్వం జూనియర్ కళాశాలలో మంగళవారం నాటికి 407 ప్రవేశాలు దాటయని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్గౌడ్ విలేకరులకు తెలిపారు. ఇప్పటివరకు అత్యధికంగా ప్రవే�
ఉద్యోగులకు దళిత బంధు ప్రకటించడం హర్షణీయం టీఎన్జీవో భవన్లో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ మెదక్ : దళిత ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని నిరూపించుక�
మెదక్ జిల్లాకు చేరిన 17,50 పీవీసీ వ్యాక్సిన్ డోసులు నేడు అన్ని ప్రభుత్వ దవాఖానాల్లో పంపిణీకి ఏర్పాట్లు ఏడాదిలోపు మూడు డోసులు న్యూమోకోకల్ కాంజుగేట్పై విస్తృతంగా అవగాహన మెదక్: చిన్నారుల ఆరోగ్యంపై రాష్ట్ర �