మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 1: ప్రమాదవశాత్తు అడవుల్లో మంటలు వ్యాపిస్తే వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని జిల్లా అటవీశాఖ అధికారి జ్ఞానేశ్వర్ పేర్కొన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడ
తూప్రాన్ రూరల్ ఏప్రిల్ 1 : గజ్వేల్, సిద్దిపేట తరహాలో ఆధునిక హంగులతో తూప్రాన్ పెద్దచెరువు సుందరీకరణ పనులను చేపట్టాలని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ హరీశ్ అధికారులను ఆదేశి�
చిలిపిచెడ్, ఏప్రిల్ 1: వైకుంఠధామాల నిర్మాణాలు ఈ నెల 15 వరకు పూర్తి చేయాలని మం డల ప్రత్యేక అధికారి దేవయ్య అన్నారు. గురువారం మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సర్పంచులు, ఎంపీటీసీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సం�
మెదక్, ఏప్రిల్ 1 : ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేయాలని, అందుకు అధికారులు టీం వర్క్తో పని చేయాలని అదనపు కలెక్టర్ జి.రమేశ్ ఆదేశించారు. గురువారం జాయింట్ కలెక్టర్ చాంబర్లో ధాన్యం కొనుగోలు కేంద్ర
మెదక్ : ప్రమాదవాశాత్తు చెట్టు పై నుంచి పడి ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన జిల్లాలోని పాపన్నపేట మండలం చిత్రియాల గ్రామ శివారులో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన పుట్టి దుర్గయ్య(45) చెట్టుపై తేనె తీయడానికి
పల్లెలన్నీ ప్రగతి వైపు దూసుకెళ్తున్నాయి. ఒకప్పుడు గుంతల రహదారులు, రోడ్లపై మురుగు నీరు, చెత్తా చెదారంతో కనిపించిన ఆ గ్రామం ఇప్పుడు రూపురేఖలు మార్చుకున్నది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పల్లె ప్రగతి క
మెదక్, మార్చి 30 : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా పరిరక్షిస్తామని మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ జి.రమేశ్ అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్గా ఆయ�
తూప్రాన్ రూరల్, మార్చి 30 : ప్రజా సంక్షేమమే సీఎం కేసీఆర్ అభిమతం అని, నిరుపేదలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్ర
రామాయంపేట, మార్చి 30: రామాయంపేట, డి.ధర్మారం గ్రామాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మూడు నెలల్లో 3752 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు వైద్యురాలు ఎలిజబెత్రాణి, హెచ్ఈవో రవీందర్, పీహెచ్ఎన్ఎం సత్తమ్మల�
సాగుచేసే వారికి ఆర్థికాభివృద్ధి పరంగా ఉజ్వల భవిష్యత్తుఎకరాకు రూ.30 వేల ప్రోత్సాహం అందిస్తాం..వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డిఆయిల్పామ్ సాగులో సిద్దిపేట అగ్రస్థానంలోనిలవాలినర్మెట వద్ద ఫ
తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడిలాభాల బాటలో మహిళా రైతుఏడాదిలో రెండు పంటలు.. రూ.4లక్షల ఆదాయంతూప్రాన్ రూరల్, మార్చి 28 : ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న పందిరిసాగు వ్యవసాయ పద్ధతుల్లో రైతులు తక్కువ పెట్టుబడితో అ
రాయికోడ్ మండలం శాపూర్ గ్రామంలో సాగుతక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయంపంటకు అన్ని నేలలు అనువుయాసంగిలో సాగుకు అనుకూలంఎకరానికి 6-8 క్వింటాళ్ల దిగుబడిబీపీ, షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలురాయికోడ్ వ్యవసాయ
రోడ్డు ప్రమాదం | కారు అదుపుతప్పి టిప్పర్ను ఢీకొని ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్ వద్ద బుధవారం సాయంత్రం ఈ దుర్ఘటన జరిగింది.