నిజాంపేట, మే 17 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం తహసీల్దార్ జైరాములు, మండల ఏవో సతీశ్తో కలిసి నిజాంపేట, నందిగ
మెదక్, మెదక్ మున్సిపాలిటీ, మెదక్ రూరల్, మే 17 : కరోనా సెకండ్ వేవ్ తీవ్రం కావడంతో ప్రభుత్వం కట్టడికి చర్యలు తీసుకున్నది. అందులో భాగంగానే లాక్డౌన్ అమలు చేస్తున్నది. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని ఆయా
రామాయంపేట, మే 16 : రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఝాన్సీలింగాపూర్, డి.ధర్మారం, రాయిలాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులను ఆయా గ్రామాల సర్పంచ్లు జోరుగా కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో
ఇంటింటి సర్వేతో ప్రజలకు ఎంతో మేలు పాజిటివ్ వచ్చిన వారు అందోళన చెందవద్దు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, మే 16: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం పకడ్బందీగ
రామాయంపేట/చేగుంట/నిజాంపేట/మనోహరబాద్, మే 16 : రామాయంపేట, తూప్రాన్, మనోహరబాద్, నార్సింగి, చేగుంట, నిజాంపేట మండలాల్లో ఆదివారం లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. దుకాణాదారులు ఉదయం 6 నుంచి పది గంటల వరకు దుకాణాల�
మెదక్ మున్సిపాలిటీ, మే 16: కరోనా కట్టడిలో భాగం గా రాష్ట్ర ప్రభుత్వం విధించిన లాక్డౌన్ జిల్లా కేంద్రంలో ఐదో రోజూ సంపూర్ణంగా కొనసాగింది. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే నిత్యవసరాలను కొనుగోలు చ
మునిపల్లి, మే 14: పిడుగుపడి తండ్రీకొడులు మృతి చెందిన ఘటన మునిపల్లి మండలంలోని మొగ్దుంపల్లిలో శుక్రవారం చోటుచేసుకున్నది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొగ్దుంపల్లికి చెందిన కృష్ణ(36), కొడుకు ప�
రామాయంపేట, మే 14ః ఝాన్సీలింగాపూర్లో లాక్డౌన్ను నిబంధనలు ఉల్లంఘించిన నాలుగు దుకాణాలకు సర్పంచ్, సిబ్బంది జరిమానా విధించారు. రామాయంపేట మండల పరిధిలోని ఝాన్సీలింగాపూర్లోఅఖిల జువెల్లరి షాపునకు చెందిన మ
నిజాంపేట,మే14: కరోనా నేపథ్యంలో శుక్రవారం మండల వ్యాప్తంగా ముస్లింలు తమ ఇండ్లల్లోనే రంజాన్ పండుగను జరుపుకొన్నారు. ఇంట్లోనే కుటుంబ సభ్యులు ప్రార్థనలు చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రామాయంపేట…రామాయంపే
లాక్డౌన్కు అన్ని వర్గాల నుంచి సహకారం ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కార్యకలాపాలు స్వచ్ఛందగా బంద్ పాటించిన వ్యాపారులు జహీరాబాద్లో నిర్మానుష్యంగా రోడ్లు రాష్ట్ర సరిహద్దుల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేస�
రెండో రోజూ విజయవంతంగా లాక్డౌన్ స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మెదక్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలను ఆద�