15వ రోజూ మెతుకు సీమలో గోదావరి జలాల ప్రవాహంనిండిన మరో రెండు చెక్డ్యామ్లుగంగమ్మకు పూజలు చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డిసీఎం కృషితోనే రైతుల కల సాకారమైందని వెల్లడివెల్దుర్తి, ఏప్రిల్ 20 : కొండపోచమ�
పెద్దశంకరంపేట, ఏప్రిల్20: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని ఆయా గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు ప్రారంభోత్సవం చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశ�
వెల్దుర్తి, ఏప్రిల్ 20: రైతుల సాగునీటి కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారని మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండలంలోని దామరంచ గ్రామ శివారు బంతుకమ్మ బండ వద్ద గోదావరి జలాలతో అలుగు పారుతు�
సంగారెడ్డి, ఏప్రిల్ 18: కరోనా సెకెండ్ వేవ్ను దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా జనాలు ఎక్కువగా తిరిగే ప్రాంతాలు, బస్టాండ్లో హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేశారు. ఆదివా రం మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖ
కాలం, వానలతో పని లేకుండా అలుగు పారుతున్న హల్దీవాగు మండుటెండల్లో జీవనదిగా హల్దీవాగు, మంజీరాలు రోహిణి కార్తెలో సాగు పనులు 53 లక్షల ఎకరాల్లో వరి సాగు ఆయిల్పామ్ సాగుకు అనువుగా మారనున్న మెదక్ జిల్లా ఆర్థిక
మెదక్ జిల్లా తూప్రాన్లో చోటుచేసుకున్న విషాద ఘటన తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 16 : చేపలను పట్టేందుకు వెళ్లిన వ్యక్తి చెక్డ్యాంలో గల్లంతైన సంఘటన మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణ శివారులో శుక్రవారం చోటు చేసు�
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 15 : టీఆర్ఎస్ను ప్రజలు విశ్వసిస్తారని, సిద్దిపేటలో ఎగిరేది గులాబీ జెండానే అని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా టీడీపీ అధ్యక్షుడు, మాజీ నియోజకవర్గ ఇ
ప్రాజెక్టులోకి గోదారమ్మ పరుగునేటి తెల్లవారు జామున పారనున్న అలుగురెండు, మూడు రోజుల్లో మంజీరా వాగులోకి..ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువ ద్వారా 2900 ఎకరాల ఆయకట్టు వెల్దుర్తి, ఏప్రిల్ 15 : కొండపోచమ్మ రిజర్వాయర్ ద్వ�
సీఎం కేసీఆర్ రైతాంగానికి మేలు చేస్తున్నారు24 గంటల కరెంట్.. గోదావరి జలాలు తెచ్చారువడ్ల దిగుబడుల దృష్ట్యా అదనంగా కొనుగోలు కేంద్రాలుఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావుపాలమాకులలో వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభం
కొద్ది రోజుల్లో సింగూరు ప్రాజెక్టుకు కాళేశ్వరం నీళ్లుపాపన్నపేట మండలం సస్యశ్యామలం అవుతుందిఅంబేద్కర్ మహానుభావుడుమెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డిపాపన్నపేట,హవేళీఘనపూర్ మండలాల్లో పర్యటనఅంబేద�
లారీలను అడ్డుకున్న బీజేపీసరైన పద్ధతి కాదని టీఆర్ఎస్ నాయకుల ఆగ్రహం చిలిపిచెడ్, ఏప్రిల్ 12 : ప్రభుత్వ అభివృద్ధి పనుల కోసం లారీలో తీసుకుపోతున్న ఇసుక లారీలను సోమవారం బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మండల పర�