రెండో రోజూ విజయవంతంగా లాక్డౌన్ స్వచ్ఛందంగా దుకాణాల మూసివేత మెదక్, మే 13 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టంగా లాక్డౌన్ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజలను ఆద�
ఆదర్శంగా నిలుస్తున్న అంగన్వాడీలు కుటుంబ సభ్యుల వివరాల నమోదు ఇంటింటికీ తిరుగుతూ మెడికల్ కిట్ల పంపిణీ జిల్లాలో 1030 మంది అంగన్వాడీలు, 2500 ఆశ వర్కర్లు మెదక్, మే 13 : కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో రాష్
నేడు ఈద్-ఉల్-ఫితర్ ముగిసిన రంజాన్ ఉపవాసాలు కరోనా నేపథ్యంలో ఇండ్లలోనే ప్రార్థనలు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రముఖులు మెదక్ మున్సిపాలిటీ/ పటాన్చెరు, మే 13 : దేశవ్యాప్తంగా గురువారం నెలవంక చంద్రుడు �
మూసి వేసిన దుకాణాలు నిర్మానుష్యంగా రోడ్లు రోడ్లపై బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు రామాయంపేట, మే 13 : రెండోరోజూ లాక్డౌన్ ప్రశాంతంగా కొనసాగింది. గురువారం రామాయంపేట మండల కేంద్రంతో పాటు డి.ధర్మారం, కాట్రి
మెదక్ జిల్లాలో సరిపడా ఆక్సిజన్, బెడ్లు మెదక్ జిల్లాలో 260 ఆక్సిజన్ బెడ్లు జిల్లా కేంద్ర దవాఖానలో రెమ్డిసివిర్ మూడు ప్రభుత్వ దవాఖానల్లో 240 సిలిండర్లు మెదక్లో వెయ్యి లీటర్ల సామర్థ్యం గల ఆక్సిజన్ ప్�
తూప్రాన్ శివారులో కొనసాగుతున్న వంతెన నిర్మాణం 44 జాతీయ రహదారిపై రూ.32.25కోట్లతో పనులు వంతెనకు ఇరువైపులా రెండు రోడ్డు మార్గాలు నిర్మాణానికి మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చొరవ నగరంలోని ఫ్లైఓవర్ తరహా అ�
మెదక్ జిల్లాలో ‘సకలం’బంద్ ఇండ్లకే పరిమితమైన ప్రజలు ప్రభుత్వానికి సహకరించాలని ప్రజాప్రతినిధులు, పోలీసుల విజ్ఞప్తి మెదక్ మున్సిపాలిటీ, ఏప్రిల్ 12: కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం విధించిన లాక్డౌన్తో
రేగోడ్, మే 12: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపసర్పంచ్ కృష్ణ తెలిపారు. సిందోల్ గ్రామంలో బుధవారం ముస్లింలకు రంజాన్ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర�
ఝరాసంగం, మే 11 : కరోనా కట్టిడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మాజీద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరా సంగ ంతోప
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
సర్కారు దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలికొవిడ్ బాధితులకు ప్రత్యేక చికిత్సలుజహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుజహీరాబాద్, మే 6 : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని జహీర�
మెదక్ మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామాల్లో బంద్ పాటిస్తున్న ప్రజలు, వ్యాపారులు మెదక్ మున్సిపాలిటీ, మే 5 : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లౌక్డౌన్ బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 �
నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి కోనాపూర్ కుమ్మరికుంటలో విషాద ఘటన శోకసంద్రంలో ఇరు కుటుంబాలు రామాయంపేట, మే 5 : ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయ�