ప్రతి మండలానికి క్రీడా మైదానంతెలంగాణ ప్రభుత్వంతోనే రాష్ర్టాభివృద్ధిరాష్ట్ర అటవీశాఖ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎలక్షన్రెడ్డిమనోహరాబాద్, ఏప్రిల్ 12: �
చిన్నశంకరంపేట, ఏప్రిల్ 12: మండల పరిధిలోని చందాపూర్కి చెందిన టీఆర్ఎస్ నాయకుడు వినోద్ తల్లి లక్ష్మీనర్సమ్మ రెండురోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని సోమవారం ఎమ్మెల్యే పద్మాదేవేంద�
పచ్చదనంతో కళకళలాడుతున్న గ్రామం పారిశుధ్య నిర్వహణలో భేష్ పల్లెప్రగతితో మారిన రూపురేఖలు పక్కాగా పథకాల అమలు గతంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన ఆర్.ఇటిక్యాల గ్రామం, నేడు అభివృద్ధి దిశగా పయనిస్తున్నది.
మట్టి పాత్రలపై ప్రజల ఆసక్తి కూలర్లకు భలే గిరాకీ జోరందుకుంటున్న అమ్మకాలు మార్కెట్లో వివిధ రకాల మోడళ్లు ప్రజలకు అందుబాటులో ధరలు న్యాల్కల్ : గంగ్వార్ గ్రామ సంతలో మట్టి కుండలను విక్రయిస్తున్న కుమ్మరుల
నాలుగున్నర లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కేంద్రాలకు వచ్చే అవకాశం 322 కేంద్రాలను 350కి పెంచాం మెదక్ జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ మెదక్, ఏప్రిల్ 8 : ఈ యాసంగిలో రికార్డు స్థాయిలో పంట చేతికి వస్తున్నదని, ఎకరా�
గోదావరి జలాలను చూసి మురిసిన సబ్బండ వర్ణాలురైతుల ముఖాల్లో వెల్లివిరిసిన ఆనందంకెనాళ్ల వెంట పండుగ వాతావరణంకొత్త చరిత్రను లిఖించిన సీఎంజల పండుగను జరుపుకున్న రైతులుసిద్దిపేట, (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ గజ
రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుప్రశాంత్నగర్, ఏప్రిల్ 6 : ప్రజలకు.. పర్యాటకులకు ఆహ్లాదాన్ని అందించే నెక్లెస్ రోడ్డు అసంపూర్తి పనులన్నీ త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులు, �
నేడు మండలంగా ఆవిర్భవించనున్న మాసాయిపేటప్రారంభించనున్న మంత్రి హరీశ్రావువెల్దుర్తి, ఏప్రిల్ 6: తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపిన మాసాయిపేట గ్రామం నేడు మంత్రి హరీష్రావు చేతులమీదుగా మండల కేంద్రంగా ఆవి�
కేసులు పెరుగుతున్న దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలివీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్మెదక్/ సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 6 : కరోనా తీవ్రతను నియంత్రించే�
తూప్రాన్ రూరల్, ఏప్రిల్ 6: మండలంలోని రైతులు సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో నిర్వహించిన సీఎం కేసీఆర్ సభకు భారీ సంఖ్యలో తరలివెళ్లారు. మంగళవా రం కొండపోచమ్మసాగర్ నుంచి వర్గల్ మండలం హంసాన్పల్లి వద్ద
యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాల్లో పంటమంత్రి హరీశ్రావునారాయణరావుపేట, ఏప్రిల్ 6 : కాళేశ్వరం నీళ్లతో వానకాలం కంటే యాసంగిలో అదనంగా 60 వేల ఎకరాల్లో అధికంగా పంట పండుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్
తొగుట/మిరుదొడ్డి /మద్దూరు, ఏప్రిల్ 6: ఎప్పటిమాదిరిగానే రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎంపీపీ బద్దిపడిగె కృష్ణారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని నర్సాయపల్లి�