అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలిరూర్బన్ పథకం నిధులు వెనక్కివెళ్లే అవకాశముందివీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్మెదక్, ఏప్రిల్ 3 : రూర్బన్ పథకం కింద పాపన్నపేట మండలంలోని వివి
ఈసారి మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశంజిల్లాలో 147 ధాన్యం కొనుగోలు కేంద్రాలుఈ నెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు షురూరైతులు వారికిచ్చిన టోకెన్ల ప్రకారం రావాలిసంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుఅధికారులు, రైస్ మి
అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులుకౌన్సిలర్లు పారిశుధ్య పనులు పరిశీలించాలిప్రధాన రహదారుల్లోని ఇండ్లపై వర్షం నీరు కూడా వెళ్లేలా యూజీడీ ప్లాన్ను మార్చండిరోడ్ల అభివృద్ధిలో ఇండ్లు కోల్పోయిన వారికి డబు�
జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ. 6.18 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యంవసూలైనవి రూ.5.85 కోట్లువసూళ్లు కావాల్సినవి రూ.14.32 లక్షలుఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న అధికారులుజహీరాబాద్, ఏప్రిల్ 3 : జహీరాబాద్ ము�
నూతన అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసిన జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్మనోహరాబాద్, ఏప్రిల్ 3 : మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖ
ధూళిమిట్ట, ఏప్రిల్ 3: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధూళిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తహసీల్దార్ అశోక్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు పల�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 3 : సిద్దిపేట డిగ్రీ పీజీ కళాశాల ఎన్నో ప్రత్యేకతల సమాహారం.. అటానమస్ హోదా కళాశాలగా గుర్తింపు.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. మొట్టమొదటి సారిగా 1989 సంవత్సరంలో పీజ
సాగుతో పాటు ఫ్యాక్టరీ పరిశీలనగెలల క్రషింగ్, క్రూడాయిల్, నిల్వ గురించి వివరించిన అధికారులుసిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 3 : ఆయిల్ పామ్ సాగుపై అవగాహన కోసం రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సూచనల మేరకు సిద�
అంగన్వాడీలు, రైతు వేదికలకూ నీటి సౌకర్యంనల్లా కనెక్షన్ పనులు షురూ..పలుచోట్ల పూర్తిమంత్రి హరీశ్రావు ఆదేశాలతో ముమ్మరంగా పనులుప్రభుత్వ చర్యలపై అన్నివర్గాల్లో హర్షంఇప్పటికే సంగారెడ్డి జిల్లాలో 2,39,987 కనె�
ఎమ్మెల్యే భూపాల్రెడ్డిలబ్ధిదారురాలికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేతసిర్గాపూర్, మార్చి 29: అనారోగ్యానికి గురై దవాఖాన ఖర్చుల కోసం కష్టాలు పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో దోహదపడుతున్నదని నారాయ�
మెదక్ : జిల్లాలోని పాపన్నపేట మండల పరిధి ఏడుపాయల వనదుర్గభవాని మాత సన్నిధిలో మహాశివరాత్రి పురస్కరించుకుని ఈ నెల 11 నుంచి 13వరకు జరిగే జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని.. మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి
మెదక్ : జిల్లాలోని నార్సింగ్ మండల కేంద్ర శివారులో చిరుత కలకలం సృష్టించింది. గ్రామంలోని గుండు చెరువు వెనుక చిరుత సంచారాన్ని గుర్తించిన స్థానికులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు అక్క�