తొగుట, ఏప్రిల్ 4: పొద్దు తిరుగుడు పంట సాగు చేసిన రైతులకు పక్షుల బెడద గురించి చెప్పాల్సిన అవసరం లేదు.. పువ్వు పూసిన మొదలు కోత కోసే వరకు కంటికి రెప్పలా పంటను కాపాడుకోవాలి.. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిన్న డప్పు
మెదక్ చర్చి |ఈస్టర్ పండుగను పురస్కరించుకుని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చిలో ఆదివారం తెల్లవారు జామున 4.30 గంటల నుంచి ఈస్టర్ వేడుకలు కన్నుల పండువగా ప్రారంభమయ్యాయి.
వ్యాక్సినేషన్కు భారీ స్పందన45 ఏండ్లు పైబడిన 3.50 లక్షల మందికి వ్యాక్సినేషన్ షురూ24 ప్రభుత్వ దవాఖానల్లో కొనసాగుతున్న ప్రక్రియత్వరలో మరో 21 కేంద్రాల్లో టీకా పంపిణీకి ఏర్పాట్లుఇప్పటి వరకు జిల్లాలో 36,756 మందికి
తాగునీటికి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లుదప్పిక తీర్చేందుకు 350 సాసర్ పిట్లుమూడు నాలుగు రోజులకు ఒకసారి నీరు నింపేలా ప్రణాళికలుపోచారం అభయారణ్యంతో పాటు ఇతర అటవీ ప్రాంతాల్లో నిర్మాణంరెండు చోట్ల సోలార్ బోర
అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలిరూర్బన్ పథకం నిధులు వెనక్కివెళ్లే అవకాశముందివీడియో కాన్ఫరెన్స్లో మెదక్ జిల్లా కలెక్టర్ ఎస్.హరీశ్మెదక్, ఏప్రిల్ 3 : రూర్బన్ పథకం కింద పాపన్నపేట మండలంలోని వివి
ఈసారి మూడు రెట్లు అధికంగా వచ్చే అవకాశంజిల్లాలో 147 ధాన్యం కొనుగోలు కేంద్రాలుఈ నెల 7వ తేదీ నుంచి కొనుగోళ్లు షురూరైతులు వారికిచ్చిన టోకెన్ల ప్రకారం రావాలిసంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావుఅధికారులు, రైస్ మి
అభివృద్ధి పనులకు పుష్కలంగా నిధులుకౌన్సిలర్లు పారిశుధ్య పనులు పరిశీలించాలిప్రధాన రహదారుల్లోని ఇండ్లపై వర్షం నీరు కూడా వెళ్లేలా యూజీడీ ప్లాన్ను మార్చండిరోడ్ల అభివృద్ధిలో ఇండ్లు కోల్పోయిన వారికి డబు�
జహీరాబాద్ మున్సిపాలిటీలో రూ. 6.18 కోట్ల ఆస్తి పన్ను వసూళ్లే లక్ష్యంవసూలైనవి రూ.5.85 కోట్లువసూళ్లు కావాల్సినవి రూ.14.32 లక్షలుఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పిస్తున్న అధికారులుజహీరాబాద్, ఏప్రిల్ 3 : జహీరాబాద్ ము�
నూతన అంగన్వాడీ భవనానికి భూమి పూజ చేసిన జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్మనోహరాబాద్, ఏప్రిల్ 3 : మాతా శిశు సంరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందని జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతాశేఖ
ధూళిమిట్ట, ఏప్రిల్ 3: జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ధూళిమిట్ట మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో తహసీల్దార్ అశోక్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రైతులు పల�
సిద్దిపేట టౌన్, ఏప్రిల్ 3 : సిద్దిపేట డిగ్రీ పీజీ కళాశాల ఎన్నో ప్రత్యేకతల సమాహారం.. అటానమస్ హోదా కళాశాలగా గుర్తింపు.. ఎంతో మంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దింది. మొట్టమొదటి సారిగా 1989 సంవత్సరంలో పీజ