గజ్వేల్అర్బన్/ చేగుంట/మెదక్ అర్బన్, మే 20 : రైతులు పండించిన ధాన్యాన్ని చివరి గింజ వరకూ కొనుగోలు చేస్తామని, రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి హరీశ్రావు రైతులకు సూచించారు. గురువారం మెదక్
ఆయుష్మాన్ కింద 10 మంది వైద్యులు 20 మంది నర్సులను వెంటనే భర్తీ చేయాలి మెదక్ జిల్లాలో 2.11 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు మెదక్ కలెక్టరేట్లో సమీక్షలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు మెదక్, మే 20 : మెదక్
ప్రణాళికాబద్ధంగా యాదాద్రి పార్కు పనులు 5 ఎకరాల్లో 6 వేల ఆక్సిజన్, పూలు, పండ్ల మొక్కలు నర్సరీలో 50వేల మొక్కల పెంపకం నాటడానికి సిద్ధంగా 35 వేల మొక్కలు మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి రామాయంపేట, మే 20 : రామ
‘మల్లన్న’ ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణస్వీకారం ఆలయ చైర్మన్గా గీస భిక్షపతిని ఎన్నుకున్న ధర్మకర్తలు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సూచనల మేరకు క్షేత్రాభివృద్ధి ధర్మకర్తల మండలి చైర్మన్ భిక్షపతి చేర్యాల, మే 20 : కొ
త్వరలో అభివృద్ధి పనులను ప్రారంభించడానికి సిద్ధంగా ఉండాలి పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అధికారులు, కాంట్రాక్టర్పై చర్యలు మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ తూప్రాన్ రూరల్, మే 19: తూప్రాన్ పట్టణంలో జరుగుతు�
పటాన్చెరు, మే 19: పరిశుభ్రమైన నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ 113లో నిర్మాణంలో ఉన్న నాన్వెజ్ మార్కెట్ను ఎమ్మెల
మనోహరాబాద్, మే 18: ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నామని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎల
తూప్రాన్ రూరల్, మే 18 : గ్రామాల్లో నిర్మించిన పల్లెప్రకృతి వనాలు ప్రజలకు భవిష్యత్లో దోహదపడుతాయని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తూప్రాన్ మండలం యావాపూర్లో రూ.5లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని
జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్ రైతువేదిక అట్టహాసంగా ప్రారంభం కొనుగోలు కేంద్రాలనుంచి రైతువేదికల్లోకి ధాన్యం తరలింపు మనోహరాబాద్, మే 18 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్ ప�
లాక్డౌన్తో గ్రామాలకు వచ్చేస్తున్న వలస జీవులు పల్లెల్లో మెరుగైన జీవితం.. ఇక్కడే బతుకు మేలంటున్న జనం ఉపాధి చూపుతున్న ఈజీఎస్ పనులు వరికోతలు, నూర్పిళ్లతో కూలీలకు ఉపాధి ఈజీఎస్ అమలులో మెదక్ జిల్లా తృతీయ
మహమ్మారివేళ స్వచ్ఛంద సంస్థల సేవలు కరోనా బాధితులకు ఉచిత భోజనం, మందులు మనోధైర్యం ఇస్తున్న ఏపీఆర్, సంకల్ప్ సంస్థలు సేవే లక్ష్యంగా ముందుకు సీఐ మెదక్ జిల్లా రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ గతేడాది తన నలుగుర�