రేగోడ్, మే 12: ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని ఉపసర్పంచ్ కృష్ణ తెలిపారు. సిందోల్ గ్రామంలో బుధవారం ముస్లింలకు రంజాన్ దుస్తులను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమం కోసం టీఆర�
ఝరాసంగం, మే 11 : కరోనా కట్టిడికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇంటింటి సర్వే దేశానికే దిక్సూచిగా నిలుస్తున్నదని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు డాక్టర్ మాజీద్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన ఝరా సంగ ంతోప
మెదక్ : కరోనా లక్షణాలు ఉండి కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారని దాని వలన వ్యాధి తీవ్రత పెరిగి వారు ఇబ్బంది పడటంతో పాటు కుటుంబ సభ్యులకు, గ్రామంలో ఇతరులకు వ్యాధి తీవ్రతను వ్యాపింప చేస్తున్నారని ఆర్థిక
సర్కారు దవాఖానలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలికొవిడ్ బాధితులకు ప్రత్యేక చికిత్సలుజహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్రావుజహీరాబాద్, మే 6 : పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తున్నదని జహీర�
మెదక్ మున్సిపాలిటీతోపాటు ఆయా గ్రామాల్లో బంద్ పాటిస్తున్న ప్రజలు, వ్యాపారులు మెదక్ మున్సిపాలిటీ, మే 5 : జిల్లా కేంద్రంలో కొనసాగుతున్న లౌక్డౌన్ బుధవారం నాటికి 8వ రోజుకు చేరింది. మధ్యాహ్నం 2 నుంచి ఉదయం 6 �
నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి కోనాపూర్ కుమ్మరికుంటలో విషాద ఘటన శోకసంద్రంలో ఇరు కుటుంబాలు రామాయంపేట, మే 5 : ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. దీంతో రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయ�
ప్రతి ఒక్కరికీ పరీక్షలు నిర్వహించాలి కలెక్టర్ హరీశ్ మెదక్, మే 5 : జిల్లాలో శరవేగంగా వ్యాపిస్తు న్న కరోనా కట్టడికి సమగ్ర చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగా ఇంటింటికీ తిరిగి ఆరోగ్య పరీక్షలు నిర్వహి�
చౌటకూర్, మే 2 : ధాన్యం కొనుగోలు కేంద్రానికి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించొద్దని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అధికారులకు సూచించారు. ఆదివారం మండల కేంద్రమైన చౌటకూర్లో ఏర్పాటు చేసిన వరి ధ�
సంగారెడ్డి మున్సిపాలిటీ, మే 1 : జిల్లా దవాఖానలో త్వరలో 20బెడ్ల వెంటిలేటర్ సౌకర్యం కొవిడ్ బాధితుల కోసం అందుబాటులోకి రానున్నట్లు జిల్లా కొవిడ్ ప్రత్యేక అధికారి డాక్టర్ రాజుగౌడ్ తెలిపారు. శనివారం జిల్ల�
ఆక్సిజన్ నిల్వలపై ప్రత్యేక దృష్టి సారించాలికొవిడ్ బాధితులకు ఇబ్బందులు కలుగనివ్వొద్దుఅవసరానికి సరిపడేలా ఆక్సిజన్ నిల్వలు అందుబాటులో ఉంచాలిసాధ్యమైనంతమేర ఆక్సిజన్ బెడ్లను పెంచాలిటెలీకాన్ఫరెన్స�
హుస్నాబాద్, ఏప్రిల్ 30 : హుస్నాబాద్ ఉమ్మడి మండలంలో ధాన్యం కొనుగోళ్ల జోరు కొనసాగుతోంది. హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో 27 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో ఇప్పటి వరకు 1
మద్దూరు, ఏప్రిల్ 30 : మండల కేంద్రంతో పాటు మండలంలోని లద్నూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మండల ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తున్నదని మద్దూరు, లద్నూర్ పీహెచ్సీల వై�
దివ్య ఔషధంగా కొబ్బరి నీళ్లువేసవిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలురోగ నిరోధక శక్తి పెరుగుదలకు దోహదంఆరోగ్యానికి ఎంతో మేలుప్రశాంత్నగర్, ఏప్రిల్ 29: వేసవితాపం రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రజలు దాహర్తి తీర్చుకునే�