పటాన్చెరు, మే 19: పరిశుభ్రమైన నాన్వెజ్ మార్కెట్ను నిర్మిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. బుధవారం పటాన్చెరు డివిజన్ 113లో నిర్మాణంలో ఉన్న నాన్వెజ్ మార్కెట్ను ఎమ్మెల
మనోహరాబాద్, మే 18: ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్య లు తీసుకుంటున్నామని మెదక్ జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్, ఎమ్మెల్యే మదన్రెడ్డి, ఫుడ్స్ మాజీ చైర్మన్ ఎల
తూప్రాన్ రూరల్, మే 18 : గ్రామాల్లో నిర్మించిన పల్లెప్రకృతి వనాలు ప్రజలకు భవిష్యత్లో దోహదపడుతాయని డీఆర్డీవో శ్రీనివాస్ అన్నారు. తూప్రాన్ మండలం యావాపూర్లో రూ.5లక్షలతో నిర్మించిన పల్లెప్రకృతి వనాన్ని
జడ్పీ చైర్ పర్సన్ హేమలతాశేఖర్గౌడ్ మనోహరాబాద్ రైతువేదిక అట్టహాసంగా ప్రారంభం కొనుగోలు కేంద్రాలనుంచి రైతువేదికల్లోకి ధాన్యం తరలింపు మనోహరాబాద్, మే 18 : రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్ ప�
లాక్డౌన్తో గ్రామాలకు వచ్చేస్తున్న వలస జీవులు పల్లెల్లో మెరుగైన జీవితం.. ఇక్కడే బతుకు మేలంటున్న జనం ఉపాధి చూపుతున్న ఈజీఎస్ పనులు వరికోతలు, నూర్పిళ్లతో కూలీలకు ఉపాధి ఈజీఎస్ అమలులో మెదక్ జిల్లా తృతీయ
మహమ్మారివేళ స్వచ్ఛంద సంస్థల సేవలు కరోనా బాధితులకు ఉచిత భోజనం, మందులు మనోధైర్యం ఇస్తున్న ఏపీఆర్, సంకల్ప్ సంస్థలు సేవే లక్ష్యంగా ముందుకు సీఐ మెదక్ జిల్లా రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ గతేడాది తన నలుగుర�
నిజాంపేట, మే 17 :ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల ప్రత్యేక అధికారి విజయలక్ష్మి అన్నారు. సోమవారం తహసీల్దార్ జైరాములు, మండల ఏవో సతీశ్తో కలిసి నిజాంపేట, నందిగ
మెదక్, మెదక్ మున్సిపాలిటీ, మెదక్ రూరల్, మే 17 : కరోనా సెకండ్ వేవ్ తీవ్రం కావడంతో ప్రభుత్వం కట్టడికి చర్యలు తీసుకున్నది. అందులో భాగంగానే లాక్డౌన్ అమలు చేస్తున్నది. సోమవారం మెదక్ నియోజకవర్గంలోని ఆయా
రామాయంపేట, మే 16 : రామాయంపేట పట్టణంతో పాటు మండలంలోని ఝాన్సీలింగాపూర్, డి.ధర్మారం, రాయిలాపూర్, కోనాపూర్ తదితర గ్రామాల్లో పారిశుధ్య పనులను ఆయా గ్రామాల సర్పంచ్లు జోరుగా కొనసాగిస్తున్నారు. కరోనా నేపథ్యంలో
ఇంటింటి సర్వేతో ప్రజలకు ఎంతో మేలు పాజిటివ్ వచ్చిన వారు అందోళన చెందవద్దు ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి మెదక్ మున్సిపాలిటీ, మే 16: రాష్ట్రంలో కరోనా నియంత్రణకు సీఎం కేసీఆర్ నేతృత్వంలో ప్రభుత్వం పకడ్బందీగ