రెండు రోజుల్లో 20వేల పరీక్షలు చేయాలిగ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలికలెక్టరేట్, కమిషనరేట్ భవనాలను ప్రారంభానికి సిద్ధం చేయండిసమీక్షలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిసిద్దిపేట కలె
ఇంటింటికీ శుద్ధ తాగునీరందిస్తున్నాం సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 2 : సీఎం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి సాధి�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కూరగాయల మార్కెట్ సందర్శన మెదక్, జూన్ 2 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెదక్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయల మార్
అక్షయపాత్ర సేవలు అమోఘం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, జూన్ 2: పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రారం, నేరడిగుంట గ్రామ�
నర్సాపూర్,మే30: కరోనా రోగులకు అత్యవసర సమయంలో ఆక్సిజన్ అందించే ఉద్దేశంతో ఎమ్మెల్యే మదన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర టీఆర్ఎస్ యువజన నాయకుడు విక్రమ్ రెడ్డి నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానకు ఆక్సిజన�
మెదక్, మే 30 : మెదక్ జిల్లా కేంద్రంతో పాటు నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో లాక్డౌన్ విజయవంతంగా కొనసాగుతున్నది. పది గంటలు దాటితే పోలీసులు లాక్డౌన్ను కట్టుదిట్టం చేస్తున్నారు. దుకాణాలు పది గంటల తర్వాత త
మెదక్ మున్సిపాలిటీ, మెదక్ 30 : మున్సిపాలిటీల్లో బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏటా బల్దీయాల్లో ఏప్రిల్ మాసంలో ‘ఎర్లీబర్’్డ పథకాన్ని అమలు చేస�
సంగారెడ్డి, మే 29 (సంగారెడ్డి): కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రభావం చూపుతున్నది. జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాలు లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తుండడంతో సంగారెడ్డ�
ఎమ్మెల్యే మదన్రెడ్డినర్సాపూర్, మే29: ప్రభుత్వ ఏరియా దవాఖానలో అన్ని సదుపాయాలతో వైద్యసేవలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. శనివారం నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరోనా చికిత్స తీస
మల్లన్న, కొండపోచమ్మ సాగర్రిజర్వాయర్లతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంకొండపోచమ్మ సాగర్ ప్రారంభించి సంవత్సరం అయినందున అమ్మవారికి ప్రత్యేక పూజలుకొండపోచమ్మ సాగర్తో వేలాది ఎకరాలకు సాగునీరు..ఎఫ్డీసీ చైర్�
కష్టకాలంలోనూ కర్తవ్యం వీడని ఖాకీలు ఆపత్కాలంలో నిరంతర సేవలు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధులు అనవసరంగా రోడ్డెక్కె వారిపై చర్యలు అలుపెరుగకుండా పని చేస్తామంటున్న ఉన్నతాధ�
సర్వే అధికారులకు సహకరించాలి కరోనాపై యువతకు అవగాహన కల్పించిన చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ రామాయంపేట, మే 28: రామాయంపేట పట్టణంతో బాటు మండలవ్యాప్తంగా రెండో విడుత ఆరోగ్య సర్వే జోరు గా కొనసాగుతోంది. శుక్రవార�
మెదక్ మున్సిపాలిటీ, మే 28: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. హరిత శుక్రవారం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రేణుకాంబ దేవాలయం నుంచి ఆటోనగర్ వరకు రోడ్డ