మెదక్ మున్సిపాలిటీ, మెదక్ 30 : మున్సిపాలిటీల్లో బకాయిలు పేరుకుపోకుండా ముందస్తు పన్నులు చెల్లించే వారికి ప్రోత్సహించే విధంగా ప్రభుత్వం ఏటా బల్దీయాల్లో ఏప్రిల్ మాసంలో ‘ఎర్లీబర్’్డ పథకాన్ని అమలు చేస�
సంగారెడ్డి, మే 29 (సంగారెడ్డి): కరోనా కట్టడే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న లాక్డౌన్ ప్రభావం చూపుతున్నది. జిల్లా అధికార, పోలీసు యంత్రాంగాలు లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తుండడంతో సంగారెడ్డ�
ఎమ్మెల్యే మదన్రెడ్డినర్సాపూర్, మే29: ప్రభుత్వ ఏరియా దవాఖానలో అన్ని సదుపాయాలతో వైద్యసేవలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే మదన్రెడ్డి తెలిపారు. శనివారం నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా దవాఖానలో కరోనా చికిత్స తీస
మల్లన్న, కొండపోచమ్మ సాగర్రిజర్వాయర్లతో ఉత్తర తెలంగాణ సస్యశ్యామలంకొండపోచమ్మ సాగర్ ప్రారంభించి సంవత్సరం అయినందున అమ్మవారికి ప్రత్యేక పూజలుకొండపోచమ్మ సాగర్తో వేలాది ఎకరాలకు సాగునీరు..ఎఫ్డీసీ చైర్�
కష్టకాలంలోనూ కర్తవ్యం వీడని ఖాకీలు ఆపత్కాలంలో నిరంతర సేవలు కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు పగలు, రాత్రి అనే తేడా లేకుండా విధులు అనవసరంగా రోడ్డెక్కె వారిపై చర్యలు అలుపెరుగకుండా పని చేస్తామంటున్న ఉన్నతాధ�
సర్వే అధికారులకు సహకరించాలి కరోనాపై యువతకు అవగాహన కల్పించిన చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ రామాయంపేట, మే 28: రామాయంపేట పట్టణంతో బాటు మండలవ్యాప్తంగా రెండో విడుత ఆరోగ్య సర్వే జోరు గా కొనసాగుతోంది. శుక్రవార�
మెదక్ మున్సిపాలిటీ, మే 28: హరితహారంలో నాటిన ప్రతి మొక్కనూ సంరక్షించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీహరి అన్నారు. హరిత శుక్రవారం పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని రేణుకాంబ దేవాలయం నుంచి ఆటోనగర్ వరకు రోడ్డ
చేగుంట:మే27: రైతులకు ఇబ్బందులు ఉండవద్దని తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన నార్సింగిలోని పలు రైస్మిల్లు లను గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైస్మిల్ల�
జూన్ నెలాఖరులోగా చెక్డ్యాంల పనులన్నీ పూర్తి చేయాలిఅందుకనుగుణంగా పనులు జరుగాలివచ్చే ఏడాది చివరికల్లా సిద్దిపేటకు రైలు కూతఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావురంగనాయకసాగర్ ప్రాజెక్టు క్యాంపు కార్య
పాపన్నపేట,మే 27: కరోనా బారినపడిన వారి కోసం ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పాపన్నపేట మం డల ప్రత్యేక అధికారి, అసిస్టెంట్ పీడీ భీమయ్య వెల్లడించారు. ఇందులో భాగంగా గురువారం మండల పరిధిలోని పొడ్చన్పల�
పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ చేయాలి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ మెదక్ జిల్లాలో 3200మంది గుర్తింపు మెదక్, మే 26 : ఈ నెల 28, 29, 30 తేదీల్లో పౌర సరఫరాలు, వ్యవసాయ, పౌర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో
మద్దూరు, మే 24 : ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని పల్లెటూరును పట్టణాలకు దీటుగా అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీస సౌకర్యాలు లేని గ్రామంలో పల�
నిజాంపేట, మే 24: ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది చేపట్టిన జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని నందిగామ సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్ కోరారు. సోమవారం వారు వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరు�
హవేళిఘనపూర్, మే 24: మండల పరిధిలోని ఆయా గ్రామా ల్లో వైద్య, అంగన్వాడీ, పంచాయతీ అధికారులతో కూడిన బృందం సభ్యులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ సర్వేను నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని బి.తిమ్మాయిపల్లి గ్రామ