చేగుంట, జూలై 1 : తెలంగాణ ప్రభుత్వం చెపట్టిన నాల్గో విడుత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ పిలుపునిచ్చారు. చేగుంట మండలం వడియారంలో నర్సరీని ఆయన సందర్శించారు. అన�
మెదక్ మున్సిపాలిటీ, జూలై 01: ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణ అభివృద్ధి చెందుతున్నాయని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. పట్టణ ప్రగతి గురువారం పట్టణంలోని అన్ని వార్డుల్లో కౌన్సిలర్ల సమక్ష�
సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితాసబర్వాల్ అందరూ కలిసి చేస్తేనే అభివృద్ధి సాధ్యం : సీఎంవో ఓఎస్డీ ప్రియాంక నర్సాపూర్ మండలం నారాయణపూర్లో పల్లె ప్రగతి గ్రామసభకు హాజరు నర్సాపూర్, జూలై 1 : తల్లీపిల్లల ఆరోగ్�
ఇరువురు నిందితుల అరెస్టు ఐదు రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు పాపన్నపేట, జూన్ 30: జల్సాలకు అలవాటు పడిన ఇరువురు యువకులు జూదంలో డబ్బులు గెలుచుకున్నాడన్న అక్కసుతో మరో యువకుడిని హత్య చేసి కటకటాల పాల�
‘రేలారే..రేలారే.. పల్లెమట్టి వాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. బంగారు భూమి జగములో.. నా తెలంగాణ’ అంటూ గొంతెత్తిన శ్రావణి ఇప్పుడు నెట్టింట సెలబ్రెటీ అయిపోయింది. ఆమె గాత్రానికి జనం ఫిదా అవుతున్నారు. శ్రావణి పాటకు పర�
జిల్లాపరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి మెదక్ రూరల్,జూన్ 29: ప్రభుత్వం నిర్వహిస్తున్న నాల్గోవిడత పల్లెప్రగతికి అందరు కృషి చేయాలని జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి అన్నారు. మెదక్ మండ
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి తూప్రాన్ రూరల్, జూన్ 29: హరిత తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి అన్నారు. జూలై 1 నుంచి 10 రోజుల పాటు నిర్వహిం
జ్ఞానమూర్తికి సకలజనుల వందనం ఘనంగా శతజయంతి ఉత్సవాలు ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు రాష్ర్ట సర్కారు చొరవతో పీవీ కీర్తి మరింత వ్యాప్తి సిటీబ్యూరో,జూన్ 28 (నమస్తేతెలంగాణ): తెలంగాణ తేజం, తెలు�
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 28: ప్రభుత్వం చేపడుతున్న హరితహారం,పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. జూలై 1 నుంచి నిర్వహించనున్న హరితహారంలో భాగంగా సోమవా�
జిన్నారం, జూన్ 28 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో హెలీకాప్టర్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. గ్రామ శివారులోని పాలెం వద్ద సర్వే నెం.55లో 22 ఎకారల ప్రభుత్వ భూమిని రెవెన్యూ యంత్
రామాయంపేట, జూన్ 28: మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్కు పూజలు చేసి మాట్లాడారు. రామాయ�
మెదక్, జూన్ 28 : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్గా ప్రతిమాసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అం�