మిరుగం.. రైతులకు ఏరువాక నేటినుంచి పొలం పనుల్లో బిజీగా రైతులు మెదక్ మున్సిపాలిటీ /అందోల్, జూన్ 7: నేటి నుంచి మృగశిరకార్తె ప్రారంభం కానుండడంతో రైతులు పొలం పనులను ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకుంట�
ఘనపురం ఆనకట్ట ఎత్తు పెంపు భూ సేకరణకు మరో రూ.8 కోట్లుఘనపురం, హల్దీ ప్రాజెక్టులకు సంబంధించి నిధుల మంజూరుకు కృషియుద్ధ ప్రాతిపదికన చెక్డ్యాంలు పూర్తి చేయాలిఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావుమెదక్లో ఎమ�
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిచేగుంట, జూన్ 6 : ఐకేపీ, సొసైటీల ద్వారా ప్రభుత్వం రైతుల వద్ద సేకరించిన ధాన్యాన్ని 24 గంటల్లో మార్కెట్యార్డు గోదాంలకు తరలించాలని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు.
మంత్రి హరీశ్ రావు | అక్కన్నపేట నుంచి మెదక్ వరకు నిర్మిస్తున్న రైల్వే లైన్ పనులను యుద్ధప్రాతిపదికన రాబోయే నాలుగైదు నెలల్లో పూర్తి చేసి రైలు కూత పెట్టేలా చూడాలని మంత్రి హరీశ్ రావు రైల్వే అధికారులకు సూచ
చేర్యాల, జూన్ 4 : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి సూచనల మేరకు మల్లన్న క్షేత్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని ధర్మకర్తల మండలి చైర్మన్ గీస భిక్షపతి అన్నారు. కొమురవెల్లి మల్లికార్జునస్వామి వ�
చిలిపిచెడ్, జూన్ 4: రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నట్లు సోమక్కపేట సొసైటీ చైర్మన్ ధర్మారెడ్డి, వైస్ ఎంపీపీ విశ్వంభరస్వామి అన్నారు. శుక్రవారం మండల పరిధిలోని శీలాంపల్లి ఏర్పాటు చేసిన విలేకరుల సమా
సంగారెడ్డి జిల్లాలో సరాసరి20.3 మీ.మీ వర్షపాతంఅత్యధికంగా గుమ్మడిదలలో 76.8 మిల్లీ మీటర్లు..సిద్దిపేట జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వానతడిసిన ధాన్యంసంగారెడ్డి, జూన్ 3 : ఉమ్మడి మెదక్ జిల్లాలో బుధవారం అర్ధ�
రెండు రోజుల్లో 20వేల పరీక్షలు చేయాలిగ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా నిర్వహించాలికలెక్టరేట్, కమిషనరేట్ భవనాలను ప్రారంభానికి సిద్ధం చేయండిసమీక్షలో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామ్రెడ్డిసిద్దిపేట కలె
ఇంటింటికీ శుద్ధ తాగునీరందిస్తున్నాం సీఎం కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ సాకారం రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి గజ్వేల్, జూన్ 2 : సీఎం కేసీఆర్ ఎన్నో త్యాగాలు చేసి సాధి�
ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి కూరగాయల మార్కెట్ సందర్శన మెదక్, జూన్ 2 : కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో మెదక్ పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్స్లో ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా కూరగాయల మార్
అక్షయపాత్ర సేవలు అమోఘం ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అందోల్, జూన్ 2: పేద ప్రజల ఆకలి తీరుస్తున్న అక్షయపాత్ర సేవలు అమోఘమని ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. బుధవారం మండలంలోని ఎర్రారం, నేరడిగుంట గ్రామ�