రూ.25లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం గాజిరెడ్డిపల్లి- బూర్గుపల్లి రోడ్డు నిర్మాణంతో తీరిన ఇబ్బందులు ప్రత్యేక పంచాయతీతో అభివృద్ధి జాడ పల్లె ప్రగతితో గ్రామానికి మహర్దశ ఆనందంలో స్థానిక ప్రజలు హవేళిఘనపూర్, జూ�
రామాయంపేట, జూన్ 27: వార్డుల్లో ఉన్న సమస్యలను విడుతల వారీగా పరిష్కరిస్తానని రామయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రామాయంపేట మున్సిపల్లోని 7, 4వ వార్డుల్
మెదక్ రూరల్, జూన్ 27: టీకాతోనే కరోనా నివారణ సాధ్యమని , వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య సిబ్బంది పవన్ అన్నారు. ఆదివారం మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం
పెద్దశంకరంపేట, జూన్ 27: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభి�
గజ్వేల్,జూన్27: తెలంగాణ రాష్ట్రం రాకముందే ప్రజలు పడ్డ గోసకు, ఏడేండ్లలో జరిగిన మార్పును ప్రజలు ఒక్కసారి గమనించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఇటిక్యాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనం�
హర్షం వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు ఉమ్మడి మెదక్ జిల్లాలో 654 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మెదక్ మున్సిపాలిటీ, జూన్ 26 : కాంట్రాక్ట్ లెక్చరర్లలకు బేసిక్ పే వర్తింపజేస్తూ ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు జ�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ కళాశాల జూలై 7వ తేదీ వరకు ఇంటర్ అడ్మిషన్లు మెదక్ జిల్లాలోనే ఆదర్శంగా రామయంపేట కళాశాల రామాయంపేట ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణారెడ్డి రామాయంపేట, జూన్ 26 : పదో తరగతి పాస
రామాయంపేట, జూన్ 25: కరోనా కారణంగా ఇంటి యజమాని, పోషకుడు మరణిస్తే ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీ రుణాలను అందిస్తున్నదని రామాయంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, మున్సిపల్ చైర్మన్ ప�
రామాయంపేట, జూన్ 25: కరోనా విపత్కర సమయంలో ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు కచ్చితంగా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని జిల్లా విద్యాధికారి రమేశ్ అన్నారు. శుక్రవారం రామాయంపేటకు విచ్చేసిన విద్యాధికారి పట్టణంలోని ప్రభ�
రూ.49 కోట్లతో రహదారి నిర్మాణ పనులు కిష్టారెడ్డిపేట నుంచి బీరంగూడ వరకు నాలుగు లైన్లతో 100 ఫీట్ల రోడ్డుగా విస్తరణ జెట్స్పీడ్లో కొనసాగుతున్న పనులు రూపురేఖలు మారనున్న కిష్టారెడ్డిపేట్,అమీన్పూర్ త్వరలో �
మున్సిపాలిటీలో 3.20 లక్షల మొక్కలు లక్ష్యం6 నర్సరీలు.. ఒక్కో నర్సరీలో 50 వేలకు పైగా మొక్కలు అందుబాటులో మెదక్ మున్సిపాలిటీ, జూన్ 22: ప్రభుత్వం రాష్ర్టాన్ని పచ్చదనంగా మార్చేందుకు హరితహారం కార్యక్రమాన్ని అమలు చ
గల్లీగల్లీకి సీసీ రోడ్లు రైతు వేదిక, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం ఏర్పాటు ఆహ్లాదకరంగా హరితహారం చెట్లు నర్సరీతో అందుబాటులోనే మొక్కలు చిలిపిచెడ్, జూన్ 23: మండల పరిధిలోని చిట్కుల్ గ్రామం తెలంగాణ ప్రభుత్�