ఇరువురు నిందితుల అరెస్టు ఐదు రోజుల్లో కేసు మిస్టరీని ఛేదించిన పోలీసులు పాపన్నపేట, జూన్ 30: జల్సాలకు అలవాటు పడిన ఇరువురు యువకులు జూదంలో డబ్బులు గెలుచుకున్నాడన్న అక్కసుతో మరో యువకుడిని హత్య చేసి కటకటాల పాల�
‘రేలారే..రేలారే.. పల్లెమట్టి వాసనలే.. స్వచ్ఛమైన మనుషులే.. బంగారు భూమి జగములో.. నా తెలంగాణ’ అంటూ గొంతెత్తిన శ్రావణి ఇప్పుడు నెట్టింట సెలబ్రెటీ అయిపోయింది. ఆమె గాత్రానికి జనం ఫిదా అవుతున్నారు. శ్రావణి పాటకు పర�
జిల్లాపరిషత్ వైస్ చైర్పర్సన్ లావణ్యరెడ్డి మెదక్ రూరల్,జూన్ 29: ప్రభుత్వం నిర్వహిస్తున్న నాల్గోవిడత పల్లెప్రగతికి అందరు కృషి చేయాలని జిల్లాపరిషత్ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి అన్నారు. మెదక్ మండ
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి తూప్రాన్ రూరల్, జూన్ 29: హరిత తెలంగాణగా తీర్చిదిద్దడమే సీఎం కేసీఆర్ సంకల్పమని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరుప్రతాప్రెడ్డి అన్నారు. జూలై 1 నుంచి 10 రోజుల పాటు నిర్వహిం
జ్ఞానమూర్తికి సకలజనుల వందనం ఘనంగా శతజయంతి ఉత్సవాలు ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా విభిన్న కార్యక్రమాలు రాష్ర్ట సర్కారు చొరవతో పీవీ కీర్తి మరింత వ్యాప్తి సిటీబ్యూరో,జూన్ 28 (నమస్తేతెలంగాణ): తెలంగాణ తేజం, తెలు�
మెదక్ మున్సిపాలిటీ, జూన్ 28: ప్రభుత్వం చేపడుతున్న హరితహారం,పల్లె ప్రగతిలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ అన్నారు. జూలై 1 నుంచి నిర్వహించనున్న హరితహారంలో భాగంగా సోమవా�
జిన్నారం, జూన్ 28 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో హెలీకాప్టర్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. గ్రామ శివారులోని పాలెం వద్ద సర్వే నెం.55లో 22 ఎకారల ప్రభుత్వ భూమిని రెవెన్యూ యంత్
రామాయంపేట, జూన్ 28: మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్కు పూజలు చేసి మాట్లాడారు. రామాయ�
మెదక్, జూన్ 28 : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్గా ప్రతిమాసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అం�
వర్గల్, జూన్ 27 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 56వేల చెరువులను అభివృద్ధి చేశారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం నాచారం పెద్ద చెరువు పనులను ఆయన ప్
. ఇటిక్యాల పల్లె ప్రకృతి వనం అద్భుతం సిద్దిపేటవాసులను ఇటిక్యాలకు పంపిస్తాం.. అధికలాభాలు ఇచ్చే పామాయిల్ పంటల సాగు చేపట్టాలి ఆర్థిక మంత్రి హరీశ్రావు జగదేవ్పూర్ మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్�
హుస్నాబాద్టౌన్, జూన్ 27: జూలై 1వ తేదీనుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని హు స్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని 20వ వార
రూ.4కోట్లతో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణం దుబ్బాక సిగలో మరో మణిహారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చొరవతో నిధులు మంజూరు త్వరలోనే మంత్రి హరీశ్రావుతో శంకుస్థాపన దుబ్బాక, జూన్ 27 : దుబ్బాక అభివృద్ధి సిగలో మరో మ�