జిన్నారం, జూన్ 28 : సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం మంగంపేట గ్రామంలో హెలీకాప్టర్ విడిభాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. గ్రామ శివారులోని పాలెం వద్ద సర్వే నెం.55లో 22 ఎకారల ప్రభుత్వ భూమిని రెవెన్యూ యంత్
రామాయంపేట, జూన్ 28: మున్సిపల్ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామని రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. సోమవారం నూతనంగా కొనుగోలు చేసిన ట్రాక్టర్కు పూజలు చేసి మాట్లాడారు. రామాయ�
మెదక్, జూన్ 28 : పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితోపాటు హరితహారంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తామని అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. సోమవారం అదనపు కలెక్టర్గా ప్రతిమాసింగ్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అం�
వర్గల్, జూన్ 27 : తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా 56వేల చెరువులను అభివృద్ధి చేశారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. ఆదివారం వర్గల్ మండలం నాచారం పెద్ద చెరువు పనులను ఆయన ప్
. ఇటిక్యాల పల్లె ప్రకృతి వనం అద్భుతం సిద్దిపేటవాసులను ఇటిక్యాలకు పంపిస్తాం.. అధికలాభాలు ఇచ్చే పామాయిల్ పంటల సాగు చేపట్టాలి ఆర్థిక మంత్రి హరీశ్రావు జగదేవ్పూర్ మండలంలో అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్�
హుస్నాబాద్టౌన్, జూన్ 27: జూలై 1వ తేదీనుంచి నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ విజయవంతం చేయాలని హు స్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న పిలుపునిచ్చారు. పట్టణంలోని 20వ వార
రూ.4కోట్లతో మోడల్ బస్ స్టేషన్ నిర్మాణం దుబ్బాక సిగలో మరో మణిహారం ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి చొరవతో నిధులు మంజూరు త్వరలోనే మంత్రి హరీశ్రావుతో శంకుస్థాపన దుబ్బాక, జూన్ 27 : దుబ్బాక అభివృద్ధి సిగలో మరో మ�
రూ.25లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం గాజిరెడ్డిపల్లి- బూర్గుపల్లి రోడ్డు నిర్మాణంతో తీరిన ఇబ్బందులు ప్రత్యేక పంచాయతీతో అభివృద్ధి జాడ పల్లె ప్రగతితో గ్రామానికి మహర్దశ ఆనందంలో స్థానిక ప్రజలు హవేళిఘనపూర్, జూ�
రామాయంపేట, జూన్ 27: వార్డుల్లో ఉన్న సమస్యలను విడుతల వారీగా పరిష్కరిస్తానని రామయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్, కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. ఆదివారం రామాయంపేట మున్సిపల్లోని 7, 4వ వార్డుల్
మెదక్ రూరల్, జూన్ 27: టీకాతోనే కరోనా నివారణ సాధ్యమని , వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని వైద్య సిబ్బంది పవన్ అన్నారు. ఆదివారం మెదక్ మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయం
పెద్దశంకరంపేట, జూన్ 27: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం పెద్దశంకరంపేట పట్టణంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జొన్నల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభి�
గజ్వేల్,జూన్27: తెలంగాణ రాష్ట్రం రాకముందే ప్రజలు పడ్డ గోసకు, ఏడేండ్లలో జరిగిన మార్పును ప్రజలు ఒక్కసారి గమనించాలని మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. ఇటిక్యాలలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం అనం�
హర్షం వ్యక్తం చేస్తున్న అధ్యాపకులు ఉమ్మడి మెదక్ జిల్లాలో 654 మంది కాంట్రాక్ట్ లెక్చరర్లు మెదక్ మున్సిపాలిటీ, జూన్ 26 : కాంట్రాక్ట్ లెక్చరర్లలకు బేసిక్ పే వర్తింపజేస్తూ ఈ నెల 16న ప్రభుత్వం ఉత్తర్వులు జ�