మెదక్ కలెక్టర హరీశ్ పనిచేయని కాంట్రాక్టర్లపై చర్యలు జిల్లాలో 35 లక్షల మొక్కల పెంపకానికి ప్రణాళికలు మనోహరాబాద్లో కలెక్టర పర్యటన మనోహరాబాద్, జూన్ 23 : పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికార�
నీటిని పొదుపుగా వాడుకోవాలి నీటి వనరుల నిల్వకు నిర్మాణాలు చేపట్టాలి ప్రతి ఇంటికీ ఇంకుడు గుంత తప్పనిసరి మెదక్ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా కొల్చారం, శమ్నాపూర్ గ్రామాల్లో అమలు జలశక్తి అభియాన్ సమావేశ�
మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇతోధికంగా ఆర్థికసాయం ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి మెదక్లో మంజీరా రూరల్ మార్టు ప్రారంభం మెదక్, జూన్ 21 : మహిళలందరూ ఆర్థికంగా ఎదిగినప్పుడే ఆర్థిక స్వాలంభన సాధ్యమని, మహిళా సాధ
వచ్చే నెల నుంచి రేషన్ కార్డుల పంపిణీ జిల్లాలో 3,689 దరఖాస్తులు పెండింగ్ 25లోగా హరితహారంపై నివేదిక ఇవ్వాలి ఆదేశించిన మెదక్ కలెక్టర్ హరీశ్ మెదక్, జూన్ 21 : జూలై నుంచి అర్హులందరికీ ఆహార భద్రత కార్డులు అందజ�
కొల్చారం, జూన్ 21: రంగనాయకస్వామి దేవాలయ నిర్మాణానికి రూ.50లక్షలు మంజూరు చేయిస్తానని ఎమ్మెల్యే మదన్రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రంగనాయకస్వామి దేవాలయంలో సోమవారం నిర్వహించిన యాగానికి ఎమ్మెల్యే మదన్రెడ
మెదక్ రూరల్ , జూన్ 20: మండలం పరిధిలోని మంబోజిపల్లిలో ఆదివారం మెదక్ ,మాచవరం సెక్టార్లోని అంగవాడీ కేంద్రాలకు సరుకులను ఆర్టీసీకార్గో సర్వీసు ద్వారా అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళ శిశు సంక్షేమ శాఖ ఆధ్
రామాయంపేట, జూన్ 18: పల్లె పల్లెకూ ప్రకృతి వనాలతో గ్రామాలన్నీ అందంగా కనిపిస్తున్నాయని జిల్లా డీఆర్డీవో ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి తరుణ్ అన్నారు. శుక్రవారం రామాయంపే
పల్లెప్రగతితో మారిన రూపురేఖలు దాతల సహకారంతో సీసీ కెమెరాలు, వాటర్ప్లాంట్ ఏర్పాటు రూ.18లక్షలతో జీపీ భవన నిర్మాణం వెల్దుర్తి, జూన్ 18 : మారుమూల పల్లెలను సైతం అభివృద్ధ్దిలో అగ్రగామిగా నిలవాలనే లక్ష్యంతో సీ�
పంచాయతీ ఏర్పాటుతో అన్ని సౌకర్యాలు పల్లెప్రగతితో తొలిగిన దశాబ్దాల నాటి సమస్యలు గ్రామస్తుల సహకారంతో అభివృద్ధి గ్రామంలో సీసీ కెమెరాల ఏర్పాటు గ్రామ జనాభా 2వేలు, ఓటర్లు 1350, ఇండ్లు 363, ప్రభుత్వ ప్రాధమిక పాఠశాల 1,
నిజాంపేట,జూన్17: రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల్లో వరికి బదులుగా ఆరుతడి పంటలైన కంది , పత్తి, వేరుశనగ, మినుములు, సన్ఫ్లవర్ వంటి పంటల సాగుకు మొగ్గు చూపాలని జిల్లా వ్యసాయ అధికారి పరశురాం నాయక్ అన్నారు.గురువార
మెదక్,జూన్17: గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో వికసించేలా అధికారులు చిత్తశద్ధితో పనిచేయాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో మండల ప్రత్యేకాధికారులు , ఎంపీడీవోలు, ఎంప�
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి డయల్ యువర్ ఎమ్మెల్యేకు 54 మంది ఫిర్యాదు సీఎంఆర్ఎఫ్, కల్యాణలక్ష్మి చెక్కుల అందజేత మెదక్, జూన్ 16 : ప్రజా సమస్యల పరిష్కారానికే ‘మీ కోసం నేనున్నా’ కార్యక్రమం చేపట్