చేగుంట:మే27: రైతులకు ఇబ్బందులు ఉండవద్దని తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రకాష్ పేర్కొన్నారు. మండల కేంద్రమైన నార్సింగిలోని పలు రైస్మిల్లు లను గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ రైస్మిల్ల�
జూన్ నెలాఖరులోగా చెక్డ్యాంల పనులన్నీ పూర్తి చేయాలిఅందుకనుగుణంగా పనులు జరుగాలివచ్చే ఏడాది చివరికల్లా సిద్దిపేటకు రైలు కూతఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావురంగనాయకసాగర్ ప్రాజెక్టు క్యాంపు కార్య
పాపన్నపేట,మే 27: కరోనా బారినపడిన వారి కోసం ఐసొలేషన్ కేంద్రాల ఏర్పాటు చేయనున్నట్లు పాపన్నపేట మం డల ప్రత్యేక అధికారి, అసిస్టెంట్ పీడీ భీమయ్య వెల్లడించారు. ఇందులో భాగంగా గురువారం మండల పరిధిలోని పొడ్చన్పల�
పక్కా ప్రణాళికతో వ్యాక్సినేషన్ చేయాలి రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సోమేశ్కుమార్ మెదక్ జిల్లాలో 3200మంది గుర్తింపు మెదక్, మే 26 : ఈ నెల 28, 29, 30 తేదీల్లో పౌర సరఫరాలు, వ్యవసాయ, పౌర సమాచార, పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో
మద్దూరు, మే 24 : ఎన్నో ఏండ్లుగా అభివృద్ధికి నోచుకోని పల్లెటూరును పట్టణాలకు దీటుగా అభివృద్ధి పర్చాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కనీస సౌకర్యాలు లేని గ్రామంలో పల�
నిజాంపేట, మే 24: ప్రభుత్వ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది చేపట్టిన జ్వర సర్వేకు ప్రజలు సహకరించాలని నందిగామ సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్ కోరారు. సోమవారం వారు వైద్య సిబ్బందితో కలిసి గ్రామంలో ఇంటింటికీ తిరు�
హవేళిఘనపూర్, మే 24: మండల పరిధిలోని ఆయా గ్రామా ల్లో వైద్య, అంగన్వాడీ, పంచాయతీ అధికారులతో కూడిన బృందం సభ్యులు గ్రామంలోని ఇంటింటికీ తిరుగుతూ సర్వేను నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని బి.తిమ్మాయిపల్లి గ్రామ
మెదక్ జిల్లాలో 2021-22లో 35 లక్షల మొక్కలు నాటడానికి ప్రణాళికలు 469 పంచాయతీ నర్సరీలు, 4 బల్దియాల్లో అందుబాటులో మొక్కలు శాఖల వారీగా కేటాయింపు… 85శాతం బతికేలా చర్యలు మెదక్, మే 23 : ఆకుపచ్చ తెలంగాణే రాష్ట్ర నిర్మాణామే
ఇండ్లలోనే ఉండాలి, రోడ్లపైకి వస్తే చర్యలు పులను మూసివేయిస్తున్న పోలీసులు n రామాయంపేట సీఐ నాగార్జునగౌడ్ రామాయంపేట, మే 23: లాక్ డౌన్ నిబం ధనలు పాటించాలని ఉదయం 10 గంటలు దాటితే ఎవ్వరూ బయటకు వచ్చి నా వాహనంతో పాట
రామాయంపేట, మే 23: ఇంటింటి సర్వేను సిబ్బంది పకడ్బందీగా చేపట్టాలని, రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కటికె బస్తీ, అంబేద్కర్ కాలనీలలో సర్వే సిబ్బందితో కలిసి మె�
దేశంలోనే తొలిసారిగా ప్రయోగంహైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మన ఇండ్లలో జరిగే వివాహాది శుభకార్యాలకు ఇకపై మాంసం గురించి, దాని నాణ్యత గురించి చింతించవలసిన పనిలేదు. ప్రభుత్వమే మీఇంటి వద్దకు వాహనంలో మేకలు లే�
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిచేగుంట, మే 21 : రైతులు పండించిన చివరి ధాన్యం గింజ వరకూ తెలంగాణ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన చెందవద్దని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. శుక్
తూప్రాన్ రూరల్, మే 21: రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నదని తూప్రాన్ తహసీల్దార్ శ్రీదేవి, జడ్పీటీసీ రాణిసత్యనారాయణ రైతులకు భరోసా కల్పించారు. తూప్రాన్ పట్టణంతో పాటు మండ
బాధిత కుటుంబాల చిన్నారులకు ఆశ్రమం జిల్లా కేంద్రంలో రెండు ప్రత్యేక సంరక్షణ కేంద్రాలు మెదక్రూరల్మే 21: కరోనావిజృభిస్తున్న నేపథ్యంలో. ఒక్కో కుటుంబంలో ఇద్దరు, ముగ్గురు కొవిడ్ బారిన పడుతున్నారు. కరోనా వచ్