మెదక్ అర్బన్, నవంబర్ 29: ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన వారికి న్యాయం చేస్తామని ఎస్పీ చందనదీప్తి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా వచ్చిన దరఖాస్తుల�
బాధితుల ఆందోళనపైసలు తిరిగిచ్చిన యజమానివెల్దుర్తి, నవంబర్ 29 : మండల కేంద్రమైన వెల్దుర్తి శివారులో ఉన్న భారత్ పెట్రోల్ పంపులో కల్తీ పెట్రోల్ రావడంతో బాధితులు సోమవారం ఆందోళన చేపట్టారు. బాధితులు తెలిపిన
41 రోజుల పాటు కొనసాగనున్న ఆధ్యాత్మిక వైభవంఅయ్యప్ప స్వామి ఆలయాలతో ప్రజల్లో భక్తిభావంమెదక్రూరల్, నవంబర్ 28: అయ్యప్ప మాలాధారణ వేసేవారు కార్తిక మాసం నుంచి మార్గశిర పుష్యమాసం వరకు 41 రోజుల పాటు కఠిన నియమాలతో
గూడు కోసం ‘ప్రియదర్శిని’ కార్మిక కుటుంబాల పోరాటంసదాశివపేటలో 88 రోజులుగా ధర్నాఇచ్చిన హామీ ప్రకారం శాశ్వత నివాసాల కోసం డిమాండ్మద్దతు ప్రకటిస్తున్న రాజకీయపార్టీలుసంగారెడ్డి నవంబర్ 28, (నమస్తే తెలంగాణ) గూ
ఉపగ్రహ చిత్రాల ద్వారా పోడు భూముల హద్దుల గుర్తింపుమెదక్ జిల్లాలో 4865 ఎకరాల పోడు భూములు,3032 దరఖాస్తులుసంగారెడ్డి జిల్లాలో 7009 ఎకరాలు, 3934 దరఖాస్తులుసాంకేతికత సర్వే ఆధారంగా అర్హుల గుర్తింపుపక్కాగా ప్రక్రియ చే�
రామచంద్రాపురం, నవంబర్ 28 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. ఆదివారం తెల్లాపూర్ నైబర్ హుడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ కమ్�
ఇంటింటికీ కూరగాయల సాగుచుట్టుపక్కల సంతకు తరలింపుప్రతి రోజు అదనపు ఆదాయంకొల్చారం, నవంబర్ 28: తాజా కూరగాయలకు కేరాఫ్ అడ్రస్ వసురాంతండాగా మారింది. ఏ కాలమైనా కూరగాయలు దొరకాలంటే మండల పరిధిలోని వసురాంతండాలో క
ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డిజిన్నారం శివారులోని రంగరాముల గుట్ట వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలుపూజలో పాల్గొన్న రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిజిన్నారం, నవంబర్ 28 : ఆధ్యాత్మికతతో మనస�
ఏడుపాయలలో భక్తుల సందడి..పాపన్నపేట, నవంబర్ 28 : పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాతను ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఆదివారం సెలవుదినం కావడంతో సుదూర ప్రాంతాల నుంచి భక్తులు త
సబ్సిడీపై చేప పిల్లలు అందజేస్తున్న ప్రభుత్వంచెరువుల్లో వదిలిన ప్రజాప్రతినిధులుహవేళీఘనపూర్, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంలో భాగంగా చెరువులకు మరమ్మతులు చేయడంతో కురిస�
పెరుగుతున్న సైబర్ మోసాలువ్యక్తిగత రుణాలు, ఉద్యోగాలు అంటూ మెసేజ్లునమ్మితే మోసపోయినట్లే..ఉమ్మడి మెదక్ జిల్లాలో పెరుగుతున్న ఫిర్యాదులుఅప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు24 గంటల్లో ఫిర్యాదు చేస్తే డబ్బు
చట్టాలను ప్రతి ఒక్కరూ గౌరవించాలిఅవగాహన పెంచుకొని హక్కులు కాపాడుకోవాలిఉమ్మడి మెదక్ జిల్లా న్యాయమూర్తి పాపిరెడ్డిజహీరాబాద్లో ఘనంగా న్యాయ దినోత్సవం జహీరాబాద్, నవంబర్ 27 : ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గ